Viral News | ఓ మహిళ 24 వేళ్లతో ఉన్న మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన జగిత్యా ల జిల్లా కోరుట్లలోని ప్రభుత్వ ఏరి యా దవాఖానలో చోటుచేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు చెందిన దండవేణి రవళి మొదటి కాన్పు కోసం �
Korutla | గతంలో కిడ్నీ సంబంధిత బాధితులు డయాలసిస్ చేయించుకునేందుకు నరకం చూడాల్సి వచ్చేది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఒక్కో సిట్టింగ్కు వేలకు వేలు వెచ్చించ�
నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. మెట్పల్లి పట్టణంలోని 25వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్యశిబిరాన్ని శుక�
పచ్చని పందిరి. భాజాభజంత్రీల చప్పుళ్లు. బంధుమిత్రుల కోలాహలం. ఇల్లంతా పెండ్లి సందడి. మరో మూడు గంటల్లో వివాహ తంతు మొదలవుతుందనగా ఆ ఇంటా విషాదం అలుముకున్నది.
Tragedy News | ఉదయం 10 గంటలకు పెండ్లి ముహూర్తం ఉండటంతో ఏడు గంటలకు మైలపోలు తంతు నిర్వహిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ ఇంట్లో విషాదం నెలకొన్నది. సంతోషంగా కొడుకు మైలపోలు వేడుక చూస్తున్న తండ్రికి ఒక్కసారిగా గుండెపోటు �
ప్రజా సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని, మీ సేవకుడిలా పనిచేస్తానని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు స్పష్టం చేశారు.
Korutla | జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దుండగులు సినీఫక్కీలో ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని వేములవాడ రోడ్డులో ఉన్న ఏటీఎంలో నలుగురు వ్యక్తులు శనివారం రాత్రి నగదు ఎత్తుకెళ్లారు
ఆధునికహంగులు.. మెరుగైన వసతులతో కోరుట్ల పట్టణంలోని సాయిరామ నదీతీరాన వైకుంఠధామం అత్యద్భుతంగా నిర్మితమైంది. 1.90 కోట్ల పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన ఈ శ్మశాన వాటికలో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నది
Minister KTR | మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో నిర్మించిన 110 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయ
Korutla | జగిత్యాల జిల్లా కోరుట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం పట్టణ శివార్లలోని పూల్ వాగు బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు.
జగిత్యాల: జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్లలో ఫైనాన్సింగ్ సంస్థల నిర్వాహకులు ఇళ్లలో పోలీసులు సోదాలు ని
MLA Vidyasagar rao | కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఇంట్లో పిండి పదార్థాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ లీకవడంతో