రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం పోవాలంటే మరోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ఎన్నికవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజం పదాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్�
ఆయన కారు దిగడు.. కండ్లద్దాలు తీయడు.. ప్రజలను చూడడు..వారితో మాట్లాడడు.. ఈ అహంకారి అర్వింద్ మాకొద్దు.. నియంతకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వద్దు’ అంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో సోమవారం క�
Fire accident | జగిత్యాల జిల్లా కోరుట్లలోని సుఫియాన్ షా కలప మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిగురుజు దగ్గర గల మిల్లులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెం�
MLC Kavitha | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పేరు అమిత్ షా కాదని, అబద్దాల బాద్ షాగా మార్చుకోవాలని సూచించారు. కోరుట్లకు వచ్చి షుగర్ ఫ్యాక్టర
CM KCR | బీడీ కార్మికులు కష్టజీవులు.. వారి బాధలను కండ్లారా చూశాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమోషన్ అయ్యారు. ఎవరూ దరఖాస్తు పెట్టకముందే బీడీ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేశాను. కొత్తగా నమోదైన బ�
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గం, స్వరాష్ట్రంలో దూసుకెళ్లింది. గడిచిన తొమ్మిదేండ్లలో ప్రగతి పరుగులు తీసింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి, ఎమ్మెల్యే కల్వకుంట
కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేయూతను అందిస్తున్నారని, బీసీ బంధు కింద లక్ష సాయం చేస్తున్నారని ఎమ్మెల్యే విద్యాసాగర్రావు పేర్కొన్నారు.
Telangana | జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 9వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ పోగుల ఉమారాణి భర్త లక్ష్మీరాజం దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఓ హోటల్లో టీ తాగేందుకు వచ్చిన ఆయనను దుండగులు కత్తులతో పొడిచి