KTR | కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం కలిశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీలో కలిసి జాతీయ రహదారి విస�
రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తానని, ఎవరెన్ని విమర్శలు చేసినా తగ్గేదిలేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రజా సమస్య�
Rythu Padayatra | జగిత్యాల జిల్లాలో రైతులు మరోసారి పోరుబాట పడుతున్నారు. రైతు భరోసా, రుణమాఫీ, వరికి బోనస్పై కాంగ్రెస్ సర్కారు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు.
KCR | బీఆర్ఎస్ పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనకు గిదో లెక్కనా..? అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేస�
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అన్ని స్థానాల్లోనూ గెలిచి ఉండేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. కోరుట్లలో ఐదు �
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం పోవాలంటే మరోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ఎన్నికవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజం పదాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్�
ఆయన కారు దిగడు.. కండ్లద్దాలు తీయడు.. ప్రజలను చూడడు..వారితో మాట్లాడడు.. ఈ అహంకారి అర్వింద్ మాకొద్దు.. నియంతకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వద్దు’ అంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో సోమవారం క�