Minister Koppula |
డాక్టర్ బాబాసాహెబ్ అంద్కడ్కర్ రచనలు, పరిశోధనలు,ఉపన్యాసాలు, జీవితచరిత్రకు సంబంధించిన పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకుపోవాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ అన్నారు.
ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ధర్మపురి, జనవరి 21: మాతాశిశు సంరక్షణపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతుల కల్పన�
గుట్ట చదునుకు 13 కోట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్ 700 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు ఏటా 8 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి త్వరలో శంకుస్థాపన: మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 4 : జగిత్యాల జిల్లా ధర్మ
మంత్రులు కొప్పుల, గంగుల ఘనంగా కేడీసీసీబీ శతాబ్ది ఉత్సవాలు కరీంనగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సహకార రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయని, అందుకు కరీంనగర్ సహకార బ్యాంకు నిదర్శనమని రాష్ట్ర మంత్రులు కొప్పు
అన్నిరంగాల్లోనూ మైనార్టీలకు పెద్దపీట: కొప్పుల హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ముస్లింల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి
టీఆర్ఎస్కు ప్రజల బహ్మరథం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హుజూరాబాద్, అక్టోబర్ 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. హు�
వేలకోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శాసనసభలో మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి హైదారాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని ఎస్సీ �
మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపుజమ్మికుంట, సెప్టెంబర్ 22: పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టాలని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పార్టీలో నుంచి ఓ వ్యక్తి పోయ�
నిర్మాణపనులను పరిశీలించిన మంత్రి కొప్పుల పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడి హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ ఒడ్డున నెలకొల్పనున్న దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్�
జమ్మికుంట : ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి మధ్యలోనే వచ్చి, మధ్యలోనే పోయారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి ముస్లిం సోదరు
హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో రెండు వేల మంది గులాబీ కండువా కప్పుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో నియోజకవర్గాన