జమ్మికుంట: పట్టణంలోని మారుతినగర్ లో వడ్డెర సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం రెండు గుంటల స్థలంతోపాటు రూ.29లక్షలను మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన భూమి మంజూరుకు సంబంధించిన ప�
రాష్ట్రమంతటా అమలవుతున్న దళితబంధు సీఎల్పీ నేత నియోజకవర్గంలోనూ అమలు అడ్డగోలుగా విమర్శించిన విపక్ష నాయకులు ప్రతి పథకం విస్తృత ప్రయోజనాల సాధనకే రాజకీయాలు పక్కనపెట్టి సంక్షేమ పథకాలు హైదరాబాద్, సెప్టెంబర
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సంక్షేమ ఫలాలపై బహిరంగ
వేల కోట్ల అధిపతితో పోటీపడుతున్నడు సీఎం ఆశీర్వదించి పంపిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిద్దాం ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు జమ్మికుంటలో గంగపుత్రుల ఆశీర్వాద సభ జమ్మికుంట, ఆగస్టు 24: ‘
హుజురాబాద్ :హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ప్రకటించింది. ఈ మేరకు హుజురాబాద్ నియోజకవర్గ�
Dalitha Bandhu | బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, అలాంటి దుర్మార్గమైన పార్టీకి ఇక్కడ స్థానం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. దళితులు ఆర్థికంగా నిలదొక్కునేందుకే దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతి
అలాంటి పార్టీలో ఈటల చేరిండు ఏం చేసిండని ఆయనకు ఓటెయ్యాలి? మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ జమ్మికుంట, ఆగస్టు 10: ‘బీజేపీకి దళితులంటే పడదు. ఒక్క మాటలో చెప్పాలంటే దళితులను ఊచకోత కోసే పార్టీ బీజేపీ. అలాంటి పార్టీలో
నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పథకానికి కరీంనగర్లో ప్రత్యేక బ్యాంక్ ఖాతా జిల్లాల్లో హోరెత్తిన దళితుల సంబురాలు హుజూరాబాద్లో ఊరూరా మోగిన దండోరా అంబేద్కర్, సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం తొలు�
ఎస్సీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ జమ్మికుంట, ఆగస్టు 8: తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ సర్వతోముఖాభివృద్ధి చేస్తూ ముందుకెళ్తుంటే, ప్రధాని మోదీ దేశాన్ని నాశనంచేసే దిశగా సాగుతున్నారని మంత్రి క�
జగిత్యాల : ఆత్మగౌరవ లోగిళ్లు.. మన డబుల్ బెడ్ రూం ఇండ్లు అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పడకల్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత�
కరీంనగర్ : హుజూరాబాద్లో లక్ష మందితో దళిత బంధు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సం
హైదరాబాద్ : మొహర్రం ఏర్పాట్లపై రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ లో గల డీఎస్ఎస్ భవన్లో ఆ�
కరీంనగర్ : జమ్మికుంట పట్టణం ఒక వ్యాపార కేంద్రం అయినప్పటికీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం హుజూరాబాద�
వారి సంక్షేమానికి విశేష కృషిమంత్రి గంగుల కమలాకర్అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం: కొప్పులహుజూరాబాద్ టౌన్, జూలై 27: దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని బీస�