పెద్దపల్లి : పచ్చదనం పెంపొందించే దిశగా మొక్కలు నాటడంలో దేశానికే తెలంగాణ స్పూర్తిగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ పుట్ట
జమ్మికుంట : గ్రామీణ గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతోనే గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ నాలుగేళ్ల క్రితం ప్రారంభించినట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొ�
జమ్మికుంటలో ఐక్యతను చాటిన పలు సంఘాలుమంత్రి కొప్పుల ఈశ్వర్కు తీర్మాన ప్రతులుజమ్మికుంట, జూలై 9: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికే తమ మద్దతని, కేసీఆర్ నాయకత్వాన్నే బలప�
తెలంగాణపై కేంద్రం శీతకన్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లెప్రగతి దేశానికి రోల్మోడల్: మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, జూలై 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పథకాలు భేష్ అంటూ అవార్డులు ఇస్తున్న కేంద్ర ప�
జగిత్యాల : ప్రైవేటు విద్యా వసతులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంగళవారం కోరుట్ల నియోజకవర్గంలో బీటీ రోడ్లు, బ్
సక్రమంగానే సబ్ప్లాన్ మంత్రి కొప్పుల ఈశ్వర్ జమ్మికుంటలో ఆర్యవైశ్యుల సమ్మేళనం జమ్మికుంట, జూలై 4 : ఎస్సీ సబ్ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎస్సీ సంక్షేమశాఖ మ�
కరీంనగర్ : జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన ఆర్య వైశ్య సంఘాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మ
హైదరాబాద్ : మైనారిటీల ఉన్నతికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్య
జగిత్యాల : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో రూ. 10 లక్ష వ్యయంతో సీసీ రోడ్డ�
వందల ఎకరాలు సంపాదించుకున్నడు ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఫైర్ జమ్మికుంట, జూన్ 29: ‘ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉండి పదవులన్నీ అనుభవించిండు. ఏమన్నా పోగొట్టుకున్నడా.. ఏంది?. వేల కోట్లు, వందల ఎకరాలు సంపాద
మాజీ మంత్రిని ఎవరూ వెళ్లగొట్టలే ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల జమ్మికుంట, జూన్ 22: మాజీ మంత్రి ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ నుంచి ఎవరూ వెళ్లగొట్టలేదని, తన స్వార్థ ప్రయోజనాలకు కోసం బీజేపీలో చేరాడని ఎస్సీ �
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పార్టీ�
హైదరాబాద్: జులై 1 నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎస్సీ, మైనారిటీ గురుకులాలపై మ