సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అభివృద్ధిలో దేశానికే దిక్సూచిలా మారిందని పేర్కొన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్, బాబాసాహెబ్
దళితుల ఆర్థి క అభ్యున్నతే లక్ష్యంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం అవగాహన సదస్సులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. ఆయా చోట్ల పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు ఆర్థిక స
వీఎం హోమ్ గురుకులాన్ని అత్యుత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సరూర్నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం వైద్య ఆరోగ్య శాఖత
హైదరాబాద్ : ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్య�
Minister Koppula |
డాక్టర్ బాబాసాహెబ్ అంద్కడ్కర్ రచనలు, పరిశోధనలు,ఉపన్యాసాలు, జీవితచరిత్రకు సంబంధించిన పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకుపోవాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ అన్నారు.
ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ధర్మపురి, జనవరి 21: మాతాశిశు సంరక్షణపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతుల కల్పన�
గుట్ట చదునుకు 13 కోట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్ 700 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు ఏటా 8 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి త్వరలో శంకుస్థాపన: మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 4 : జగిత్యాల జిల్లా ధర్మ
మంత్రులు కొప్పుల, గంగుల ఘనంగా కేడీసీసీబీ శతాబ్ది ఉత్సవాలు కరీంనగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సహకార రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయని, అందుకు కరీంనగర్ సహకార బ్యాంకు నిదర్శనమని రాష్ట్ర మంత్రులు కొప్పు
అన్నిరంగాల్లోనూ మైనార్టీలకు పెద్దపీట: కొప్పుల హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ముస్లింల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి
టీఆర్ఎస్కు ప్రజల బహ్మరథం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హుజూరాబాద్, అక్టోబర్ 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. హు�
వేలకోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శాసనసభలో మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి హైదారాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని ఎస్సీ �