హైదరాబాద్ : మైనారిటీల ఉన్నతికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్య
జగిత్యాల : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో రూ. 10 లక్ష వ్యయంతో సీసీ రోడ్డ�
వందల ఎకరాలు సంపాదించుకున్నడు ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఫైర్ జమ్మికుంట, జూన్ 29: ‘ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉండి పదవులన్నీ అనుభవించిండు. ఏమన్నా పోగొట్టుకున్నడా.. ఏంది?. వేల కోట్లు, వందల ఎకరాలు సంపాద
మాజీ మంత్రిని ఎవరూ వెళ్లగొట్టలే ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల జమ్మికుంట, జూన్ 22: మాజీ మంత్రి ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ నుంచి ఎవరూ వెళ్లగొట్టలేదని, తన స్వార్థ ప్రయోజనాలకు కోసం బీజేపీలో చేరాడని ఎస్సీ �
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పార్టీ�
హైదరాబాద్: జులై 1 నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎస్సీ, మైనారిటీ గురుకులాలపై మ
కరీంనగర్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఎంతో గౌరవం ఇచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాజేందర్ పార్టీలో కీలకమైన పదవులతో పాటు రెండుసార్లు మంత్రిగా చేశారని �
పెద్దపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆదివారం కొవిడ్ స్వల్ప లక్షణాలతో హైదరాబాద్లోని యశోద దవాఖానలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. దీంతో
ముస్లింల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ నిధులు కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా యథావిధిగా పథకం హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తూ గౌరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి �
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లోని ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. గ్రీన్చాల�