హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పార్టీ�
హైదరాబాద్: జులై 1 నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎస్సీ, మైనారిటీ గురుకులాలపై మ
కరీంనగర్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఎంతో గౌరవం ఇచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాజేందర్ పార్టీలో కీలకమైన పదవులతో పాటు రెండుసార్లు మంత్రిగా చేశారని �
పెద్దపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆదివారం కొవిడ్ స్వల్ప లక్షణాలతో హైదరాబాద్లోని యశోద దవాఖానలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. దీంతో
ముస్లింల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ నిధులు కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా యథావిధిగా పథకం హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తూ గౌరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి �
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లోని ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. గ్రీన్చాల�
వికలాంగుల సంక్షేమంలో అగ్రభాగాన తెలంగాణ మంత్రి కే తారకరామారావు 24 కోట్ల రూపాయలతో 16,600 మందికి ఉపకరణాలు పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగి
దివ్యాంగులను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మంత్రులు తన్నీరు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 14 : దేశంలో దివ్యాంగులను గుర్తించి.. 5 లక్షల మందికి పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం �
హైదరాబాద్ : భూస్వామ్య, కుల, మత వ్యవస్థలు, రాజ్యహింసకు వ్యతిరేకంగా తన జీవితమంతా పోరాడిన సామాజిక విప్లవ సేనాని మహాత్మా పూలే అని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏప్రి�
పెద్దపల్లి: తెలంగాణ వ్యాప్తంగా సెల్ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించినందుకు నాయి బ్రాహ్మణ సేవా సంఘం బుధవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఘనంగా సన్మానించింది. పెద�