మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపుజమ్మికుంట, సెప్టెంబర్ 22: పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టాలని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పార్టీలో నుంచి ఓ వ్యక్తి పోయ�
నిర్మాణపనులను పరిశీలించిన మంత్రి కొప్పుల పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడి హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ ఒడ్డున నెలకొల్పనున్న దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్�
జమ్మికుంట : ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి మధ్యలోనే వచ్చి, మధ్యలోనే పోయారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి ముస్లిం సోదరు
హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో రెండు వేల మంది గులాబీ కండువా కప్పుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో నియోజకవర్గాన
జమ్మికుంట: పట్టణంలోని మారుతినగర్ లో వడ్డెర సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం రెండు గుంటల స్థలంతోపాటు రూ.29లక్షలను మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన భూమి మంజూరుకు సంబంధించిన ప�
రాష్ట్రమంతటా అమలవుతున్న దళితబంధు సీఎల్పీ నేత నియోజకవర్గంలోనూ అమలు అడ్డగోలుగా విమర్శించిన విపక్ష నాయకులు ప్రతి పథకం విస్తృత ప్రయోజనాల సాధనకే రాజకీయాలు పక్కనపెట్టి సంక్షేమ పథకాలు హైదరాబాద్, సెప్టెంబర
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సంక్షేమ ఫలాలపై బహిరంగ
వేల కోట్ల అధిపతితో పోటీపడుతున్నడు సీఎం ఆశీర్వదించి పంపిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిద్దాం ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు జమ్మికుంటలో గంగపుత్రుల ఆశీర్వాద సభ జమ్మికుంట, ఆగస్టు 24: ‘
హుజురాబాద్ :హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ప్రకటించింది. ఈ మేరకు హుజురాబాద్ నియోజకవర్గ�
Dalitha Bandhu | బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, అలాంటి దుర్మార్గమైన పార్టీకి ఇక్కడ స్థానం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. దళితులు ఆర్థికంగా నిలదొక్కునేందుకే దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతి
అలాంటి పార్టీలో ఈటల చేరిండు ఏం చేసిండని ఆయనకు ఓటెయ్యాలి? మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ జమ్మికుంట, ఆగస్టు 10: ‘బీజేపీకి దళితులంటే పడదు. ఒక్క మాటలో చెప్పాలంటే దళితులను ఊచకోత కోసే పార్టీ బీజేపీ. అలాంటి పార్టీలో
నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పథకానికి కరీంనగర్లో ప్రత్యేక బ్యాంక్ ఖాతా జిల్లాల్లో హోరెత్తిన దళితుల సంబురాలు హుజూరాబాద్లో ఊరూరా మోగిన దండోరా అంబేద్కర్, సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం తొలు�
ఎస్సీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ జమ్మికుంట, ఆగస్టు 8: తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ సర్వతోముఖాభివృద్ధి చేస్తూ ముందుకెళ్తుంటే, ప్రధాని మోదీ దేశాన్ని నాశనంచేసే దిశగా సాగుతున్నారని మంత్రి క�