వికలాంగుల సంక్షేమంలో అగ్రభాగాన తెలంగాణ మంత్రి కే తారకరామారావు 24 కోట్ల రూపాయలతో 16,600 మందికి ఉపకరణాలు పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగి
దివ్యాంగులను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మంత్రులు తన్నీరు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 14 : దేశంలో దివ్యాంగులను గుర్తించి.. 5 లక్షల మందికి పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం �
హైదరాబాద్ : భూస్వామ్య, కుల, మత వ్యవస్థలు, రాజ్యహింసకు వ్యతిరేకంగా తన జీవితమంతా పోరాడిన సామాజిక విప్లవ సేనాని మహాత్మా పూలే అని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏప్రి�
పెద్దపల్లి: తెలంగాణ వ్యాప్తంగా సెల్ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించినందుకు నాయి బ్రాహ్మణ సేవా సంఘం బుధవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఘనంగా సన్మానించింది. పెద�
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 204 మైనార్టీ పాఠశాలల్లో ఇప్పటివరకు 83 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసినట్టు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. మంగళవారం శాస�
అసెంబ్లీలో మంత్రి కొప్పుల ఈశ్వర్హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ఇప్పటి వరకు 3,676 మంది విద్యార్థులకు రూ.589.69 కోట్ల ఆర్థికసాయం అందించినట్టు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈ�
దివ్యాంగురాలికి కొప్పుల సాయంమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన రాజవ్వ గొల్లపల్లి, మార్చి 6: ‘నడువలేని స్థితిలో ఇంట్లోనే ఉంటున్న.. అందరిని కలువాలని ఉన్నా వెళ్లలేకపోతు న్న.. సారూ, దయచేసి నాకు బండిప్పించండి’ అంటూ జ
జగిత్యాల : స్పందించే హృదయం ఉండాలే కానీ పనులు పూర్తైయేందుకు ఎంతసేపు. అడిగింది, కోరింది చెంతకు చేరేంత సేపే. అన్నీ పనులు కాకపోయిన కొన్ని పనులు మాత్రం ఈ విధంగానే జరిగిపోతుంటాయి. ఈ విషయాన్నే రాష్ట్�
హైదరాబాద్ : అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మైనారిటీ గుర�