ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మానవతా పరిమళం డాక్యుమెంటరీ ఆవిష్కరణ మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ:హోం మంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, మే28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన వి�
ధర్మపురి, మే 17 : ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, తపన, పట్టుదలతో శ్రమిస్తే ఉద్యోగం సాధన సులువేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల కో
ఇంటి జాగ కొనేందుకు 50 వేల సాయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 3 లక్షలు ఇప్పిస్తానని భరోసా ధర్మపురి, మే 14: మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో ఓ నిరుపేద మహిళ సొంతింటి కల నెరవేరనున్నది. ఇంటి జాగ కొనేందుకు మం
అధికారులకు మంత్రి కొప్పుల ఆదేశం హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను షెడ్యూల్డ్ కులాల, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించా�
ఒక్కో ప్లేయర్ పోషక ఆహారానికి రూ.125 వరల్డ్ స్కూల్ టోర్నీకి ముగ్గురు గురుకుల విద్యార్థులు మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో పతకాలు కొల�
వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీకి సీఎం కేసీఆర్ ప్రణాళికను రూపొందించారని చెప్పారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గొప్ప లౌకిక రాజ్యంగా వర్ధిల్లుతున్నదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రంజాన్ సందర్భంగా ఈ నెల 29న ఎల్బ�
‘ధర్మపురి ప్రాంత గ్రామీణ వాతావరణాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించారు. గోదావరి తీరాన పురాతనమైనటువంటి ధర్మపురి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఆ గుడి పేరుతో సినిమా రావడం చాలా సంతోషంగ�
హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి హిందూస్థాన్ ఏరో నాటికల్ (హెచ్ఏఎల్) ముందుకు వచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రూ.17 కోట్ల�
సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అభివృద్ధిలో దేశానికే దిక్సూచిలా మారిందని పేర్కొన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్, బాబాసాహెబ్
దళితుల ఆర్థి క అభ్యున్నతే లక్ష్యంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం అవగాహన సదస్సులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. ఆయా చోట్ల పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు ఆర్థిక స
వీఎం హోమ్ గురుకులాన్ని అత్యుత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సరూర్నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం వైద్య ఆరోగ్య శాఖత
హైదరాబాద్ : ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్య�