ముంపు బాధితులకు అండగా ఉంటాం ‘దృష్టి’ పేరిట విద్యార్థులకు కంటి పరీక్షలు మంత్రి కొప్పుల ఈశ్వర్ నందిమేడారంలో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్, ప్రతిమ ఫౌండేషన్ వైద్యశిబిరం వాన బాధితులకు పరిహారం చెక్కుల పంపిణీ ధర
బీహార్ మంత్రి జమాఖాన్, యూపీ మాజీ ఎంపీ సలీమ్ అన్సారీ ప్రశంస రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్,మహమూద్ అలీతో భేటీ హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ లాంటి ఉత్తమ లౌకిక నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్ర�
ఇంటర్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటు గా నిలుస్తున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మం
సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మానవతా పరిమళం డాక్యుమెంటరీ ఆవిష్కరణ మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ:హోం మంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, మే28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన వి�
ధర్మపురి, మే 17 : ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, తపన, పట్టుదలతో శ్రమిస్తే ఉద్యోగం సాధన సులువేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల కో
ఇంటి జాగ కొనేందుకు 50 వేల సాయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 3 లక్షలు ఇప్పిస్తానని భరోసా ధర్మపురి, మే 14: మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో ఓ నిరుపేద మహిళ సొంతింటి కల నెరవేరనున్నది. ఇంటి జాగ కొనేందుకు మం
అధికారులకు మంత్రి కొప్పుల ఆదేశం హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను షెడ్యూల్డ్ కులాల, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించా�
ఒక్కో ప్లేయర్ పోషక ఆహారానికి రూ.125 వరల్డ్ స్కూల్ టోర్నీకి ముగ్గురు గురుకుల విద్యార్థులు మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో పతకాలు కొల�
వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీకి సీఎం కేసీఆర్ ప్రణాళికను రూపొందించారని చెప్పారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గొప్ప లౌకిక రాజ్యంగా వర్ధిల్లుతున్నదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రంజాన్ సందర్భంగా ఈ నెల 29న ఎల్బ�