Home Minister Mahmood Ali | ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయంలో శాంతిభద్రతలు, నక్సలిజం పెరుగుతుందనే అనేక అపోహలున్నాయని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోలీస్ శాఖ పటాపంచలు దేశంలోనే అత్యుత్తమ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తారని హోంమం�
సీఎం కేసీఆర్తోనే దేశమంతా దళితబంధు సాధ్యమవుతుందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తమకు దళితబంధు కావాలని ఇతర రాష్ర్టాల్లోని దళితులు ప్రధాని మోదీని నిలదీస్తున్నారని గుర్తుచేశారు.
దళితుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’ పథకం కింద ఇప్పటివరకు మంజూరు చేసిన యూనిట్లలో 80 శాతం వరకు గ్రౌండింగ్ అయ్యాయని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల �
ఢిల్లీ కుట్రలకు వ్యతిరేకంగా అస్తిత్వాన్ని నిలబెట్టాలి ఎమ్మెల్సీ కవిత పిలుపు.. పలువురి సంఘీభావం బీజేపీ రౌడీయిజాన్ని తెలంగాణ సహించదు మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్
కేసీఆర్, కేటీఆర్ ఆలోచనలు, కార్యదీక్షలతోనే పెట్టుబడులు ప్రపంచంలోనే ఫార్మా రంగంలో అగ్రగామిగా రాష్ట్రం: మంత్రి కొప్పుల ముస్లిం చాంబర్ ఆఫ్ కామర్స్. ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్లో ప్ర�
వన మహోత్సవంలో భారీగా మొక్కల పెంపకం ఫ్రీడంపార్కులు ప్రారంభించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వాతంత్య్రయోధుల త్యాగాలను స్మరిస్తూ వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 10: భారత స్వాతంత్య్ర వజ్ర
స్వయంగా అందజేసిన మంత్రులు విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమా వేడుకల పై మంత్రుల సమీక్షలు అట్టహాసంగా 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా కొన�
ముంపు బాధితులకు అండగా ఉంటాం ‘దృష్టి’ పేరిట విద్యార్థులకు కంటి పరీక్షలు మంత్రి కొప్పుల ఈశ్వర్ నందిమేడారంలో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్, ప్రతిమ ఫౌండేషన్ వైద్యశిబిరం వాన బాధితులకు పరిహారం చెక్కుల పంపిణీ ధర
బీహార్ మంత్రి జమాఖాన్, యూపీ మాజీ ఎంపీ సలీమ్ అన్సారీ ప్రశంస రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్,మహమూద్ అలీతో భేటీ హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ లాంటి ఉత్తమ లౌకిక నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్ర�
ఇంటర్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటు గా నిలుస్తున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మం
సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.