బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంటికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు హారతి ఇస్తున్న సోదరి లక్ష్మీబాయి. వీర తిలకం దిద్దుతున్న కూతురు కల్వకుంట్ల కవిత.
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ దొంగ పాదయాత్రలు చేస్తూ అబద్ధాలు చెప్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వి�
దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం స్వతంత్రశాఖను ఏర్పాటుచేసింది. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమశాఖ నుంచి వేరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
మత్స్య సంపదలో మనమే ముందున్నామని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ ఫిష్ హబ్గా మారిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
‘ఎదురులేని నేత కేసీఆర్. సీమాంధ్ర కుట్రలను ఛేదించి రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు ఆయన. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన ఆమరణ దీక్ష చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంలా నిలిచిపోతుంది.
Koppula Eshwar | క్రిస్మస్ వేడుకలపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే
Home Minister Mahmood Ali | ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయంలో శాంతిభద్రతలు, నక్సలిజం పెరుగుతుందనే అనేక అపోహలున్నాయని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోలీస్ శాఖ పటాపంచలు దేశంలోనే అత్యుత్తమ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తారని హోంమం�
సీఎం కేసీఆర్తోనే దేశమంతా దళితబంధు సాధ్యమవుతుందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తమకు దళితబంధు కావాలని ఇతర రాష్ర్టాల్లోని దళితులు ప్రధాని మోదీని నిలదీస్తున్నారని గుర్తుచేశారు.