సమైక్య రాష్ట్రంలో పాలకులు పట్టణాల్లో ప్రజలకు సరైన కూరగాయల మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు, మాంసం, చేపలు, పూలు, పండ్ల అంగడ్లను తెరిచేశారు. పట్టణవాసులు �
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకంలోనూ దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ను రూ.4,016కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్�
Koppula Eshwar | హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడకుండా, రాసిచ్చిన స్క్రిప్ట్తో మాట్లాడారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో రాహుల�
Koppula Eshwar | హైదరాబాద్ : మొహర్రం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేప�
నూతన ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం వేదికగా నిలుస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరో హామీ నిలబెట్టుకున్నారు. మొత్తం 40 ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 5,544 మంది ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.
సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వం తెలంగాణకు శ్రీరామరక్ష అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫ్రెండ్ ఫస్ట్ ... నేషన్ లాస్ట్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. తన దోస్తు కోసం ప్రజలు దాచుకున్న రెకల కష్టాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించా�
Koppula Eshwar | ధర్మపురి : మహిళా సాధికారతే సీఎం కేసీఆర్ ధ్యేయమని, మహిళల అభివృద్ది, సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఇస్తున్న వడ్డీ లేని రుణాలన�
Prakash Ambedkar | శంషాబాద్ రూరల్ : భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముని మనువడు ప్రకాశ్ అంబేద్కర్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ప్రకాశ్ అంబేద్కర్కు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘన
కొవిడ్ కారణంగా రెండేండ్లపాటు నిలిచిపోయిన సమ్మర్, స్పోర్ట్స్ క్యాంపులను పునఃప్రారంభించనున్నట్టు మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 22 నుంచి రాష్ట్రంలోని 45 చోట్ల సమ్మర్ క్యాంపు�