Prakash Ambedkar | శంషాబాద్ రూరల్ : భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముని మనువడు ప్రకాశ్ అంబేద్కర్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ప్రకాశ్ అంబేద్కర్కు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘన
కొవిడ్ కారణంగా రెండేండ్లపాటు నిలిచిపోయిన సమ్మర్, స్పోర్ట్స్ క్యాంపులను పునఃప్రారంభించనున్నట్టు మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 22 నుంచి రాష్ట్రంలోని 45 చోట్ల సమ్మర్ క్యాంపు�
Koppula Eshwar | హైదరాబాద్ : రంజాన్( Ramzan ) పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ముస్లిం( Muslim ) సోదరులకు ఇఫ్తార్ విందు( Iftar Party ) ఇవ్వనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు.
Koppula Eshwar | గోదావరిఖని : సింగరేణి( Singareni ) సంస్థను ప్రైవేటీకరణ చేసే అంశంపై, బొగ్గు బ్లాకులను వేలం వేసే విషయమై ప్రధాని మోదీ( PM Modi ) స్పష్టమైన వైఖరి తెలియజేసే వరకు బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ఆందోళనలు చేపడుతూనే ఉంటుందని రాష�
Minister Errabelli Dayakar Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిల�
Minister Koppula Eshwar | హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహ పనులు పూర్తి కావొచ్చాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విగ్రహ నిర్మాణ
Koppula Eshwar | అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్న మంత్రి కొప్పుల.. పనెన్స్ సిటీలో బీఆర్ఎస్ నాయకులు ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రవాసులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అ�
ఐఐటీ, మెడిసిన్ తదితర ఉన్నత విద్యాభ్యాసం అనేది పేద, మధ్యతరగతి విద్యార్థులకు నిన్నా మొన్నటి వరకు అందని ద్రాక్ష. అప్పు చేసి కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు, దూరదృష్టి కారణంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి కొప్పుల చొరవతో ఈ ఏడాది ఏర్పాటు చేసిన ఎస్సీ స్టడీ సర్కిల్ తొలి ప్రయత్నంలోనే అద్భుత ఫలితాలు సాధించింది. సకల సౌకర్యాల కల్పన, రుచికరమైన భోజనం, సబ్జెక్ట్ నిపుణుల బోధన,
Minister Harish rao | పితృవియోగంతో బాధలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ను మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ ఓదార్చారు. గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య (87) గుండెపోటుతో కన్నుమూసిన విషయం