గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందని, 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఆచరణకు సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిం�
Koppula Eshwar | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగు నీళ్లు ఇవ్వడం లేదని.. నీళ్లు లేకపోవడంతో పంటలు ఎండిప�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే రైతులను అరిగోస పెడుతుందని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీటిని అందించాలని, లేదంటే పంట నష్�
బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని, లోక్సభ ఎన్నికల అనంతరం పార్టీ పుంజుకుంటుందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ నాయకులకు బీఆర్ఎస్ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్కు కరీంనగర్, మరో సీనియర్ నాయక�
KCR | త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సన్నద్ధమైంది. అందులో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్కుమార్�
కాంగ్రెస్ అన్నీ అబద్ధాలే చెప్పింది. బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులు పెట్టింది. ఆచరణ సాధ్యంకాని ‘420’ హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది.
Koppula Eshwar | మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు రోజుకో అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Former Koppula Eshwar) ఆరోపించారు.
Koppula Eshwar | ధర్మపురి : అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ధర్మపురి ప్రజల కోసమే తన తపన అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఓడిపోయామని కార్యకర్తలు కుంగిపోరాదని.. అధికార పార్టీకి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పా�