ఖమ్మం జిల్లాలోని వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంపై కాంగ్రెస్ నాయకులు గూండాల్లాగా దాడులు చేయడం సరికాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తప్పుపట్టార�
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గురుకుల పాఠశాల వ్యవస్థనే కనుమరుగు చేయాలనే కుట్రకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకులాల్లో 36 మంది చనిపోయారని,
అలవికాని హామీలతో ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. అబద్ధాలతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అవే
Koppula | అంకెల గారడీతో రాష్ట్ర రైతాంగాన్ని సీఎం రేవంత్రెడ్డి బురిడీ కొట్టిస్తున్నాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్లోని ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మా�
Koppula Eshwar | కాంగ్రెస్ పాలనలో హాస్టల్స్లో చదువుతున్న విద్యార్థుల ప్రాణాలకు రక్షణే లేకుండా పోయిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గ్రెస్ ఏడునెలల పాలనలో ప్రభుత్వ గురుకుల పాఠశాల్లో 36 మంది విద్యార్�
Koppula Eshwar | జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం నిరసన దీక్షలో పాల్గొనడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలన�
Koppula Eshwar | షాద్నగర్లో దళిత మహిళతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దళిత మహిళలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమైందని ధ్వజమెత్తారు. నేరం ఒప్పుకోవాలంటూ మహిళ అని చూడ�
Kaleshwaram project | మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది..కాళేశ్వరం (Kaleshwaram project)కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ(Congress) వందల కొద్ది యూట్యూబ్ ఛానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేశాయి.
Koppula Eshwar | ఈ వానకాలం పంటలకు ఇవ్వాల్సిన రైతుబంధును(Rythu bandhu) ఎగ్గొట్టి ఆ నిధులతో రుణమాఫీ( Loan waiver) చేసిందని ప్రభుత్వంపై రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar) ధ్వజమెత్తారు.
Koppula Eshwar | వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న సింగరేణిని బొంద పెట్టేందుకు కిషన్రెడ్డికి బొగ్గు మంత్రిత్వశాఖ పదవిని ప్రధాని మోదీ ఇచ్చారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లిలోని పార్టీ జిల్లా కార�
రాష్ట్రంలో రుణమాఫీ అర్హులను వెంటనే ప్రకటించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ రుణమాఫీపై వెంటనే విధివిధానాలు ప్రకటించాలని కోరారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి సింగరేణిని ఖతం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే బొగ్గు గనులను అమ్మకానికి పెట్టాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మం�
Singareni | తెలంగాణకే తలమానికంగా నిలిచిన సింగరేణి ( Singareni)సంస్థ ఎంతో మందికి ఉపాధి కాల్పించింది. అలాంటి సింగరేణిని ఎందుకు వేళం వేశారో చెప్పాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) డ�