బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి భాషను తెలంగాణ సమాజమంతా వ్యతిరేకిస్తున్నదని, కాబట్టి తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమ�
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీరు లేకపోవడంతో పొలం ఎండిపోయింది. దీంతో అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు ఎండిన పొలాన్ని పశువుల మేతకు వదిలేశాడ�
Koppula Eshwar | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతో ధర్మపురి నియోజకవర్గంలో వరి పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )ఆరోపించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణం మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సఖీ కేంద్రం (Sakhi Center) నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రోళ్లవాగు ప్రాజెక్టుపై నేటి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో 95 శాతం మేర ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తవగా, కేవలం షెట్�
సీఎం రేవంత్రెడ్డి ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లినా.. రాష్ర్టానికి తెచ్చేది గుండు సున్నానే అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. సీఎం 36 సార్లు కాదు.. వంద సార్లు ఢిల్లీకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లే�
బీఆర్ఎస్ మొదటి నుంచీ చెప్తున్నట్టు కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఒకే గూటి పక్షులని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నువ్వు కొట్టినట్టు చేస్త
కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పాపాలే రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయని బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులెవరూ అధైర్య ప�
Koppula Eshwar | రాష్ట్రంలో కేసీఆర్(KCR) పేరు వినిపించినా, కనిపించినా కాంగ్రెస్ పార్టీకి కలవరం మొదలవుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచినప్పటికీ ఏ ఒక హామీని కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అలవికాని హామీలను నమ్మి అధికారం కట్టబెట్టిన తెలంగ�
ఊసరవెల్లిని మించి సీఎం రేవంత్రెడ్డి మాటలు మారుస్తున్నాని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో విమర్శించారు. వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టి.. సంక్రాంతికి ఇస్తామని మరోసారి మాట తప్పారని ధ
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాదు.. రాక్షస పాలన నడుస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత వంటి పథకాల కోసం 1.2 కోట్ల మ