రైతు భరోసా ఎకరాకు రూ. 7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ నేడు మాటమార్చుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంతోనే హర్యానాలో కాంగ్రెస్ ఏడు గ్యారెంటీలను ప్రజలు విశ్వసించలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశా�
సింగరేణి నికర లాభాల్లో కార్మికులకు 33శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ �
అన్ని అనుమతులతో ఇండ్లు కట్టుకొని ఏండ్ల తరబడి ఉన్నవారిని రోడ్ల మీద వేయటంతో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమిటి? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.
రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సిందేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి, రైతు భరోసా అంటూ మాయమాటలు చెప్పిన సీఎం రేవంత్రెడ్డి నేతృత్�
‘కాంగ్రెస్ ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్న రుణమాఫీ పూర్తిగా అంకెల గారడీ. చేసింది గోరంత అయితే, చెప్పుకునేది కొండంత’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఊరించి ఉసూరుమనిపించింది. అనేక కొర్రీలు పెట్టి వేలాది మందికి ఎగనామం పెట్టింది. ఇంటికి ఒకరికీ అని, రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమేనని ఇలా పలు రకాలు ని�
గతంలో రేవంత్రెడ్డి సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్గాంధీని ముద్దపప్పు అని తిట్టి, ఇప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికి ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మాజీ మంత్రి
‘ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనను పూర్తిగా గాలికొదిలేసింది. ఫలితంగా పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారు. దవాఖానల్లో వసతులు, మందులు లేక ఇ�
‘రాష్ట్రం జ్వరాల కుప్పగా మారిపోయింది. అనారోగ్యంతో ప్రజలు అల్లాడుతున్నరు. ప్రభుత్వ దవాఖానల్లో మంచానికి ముగ్గురు, నలుగురు రోగులు అన్నట్లుగా పరిస్థితి తయారైన క్రమంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధిం�
Koppula Eshwar | రాష్ట్రంలో హైడ్రా (Hydraa)పేరిట సీఎం రేవంత్రెడ్డి డ్రామా చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో �
ఎస్సీ గురుకుల సొసైటీలోని పార్ట్ టైం ఉద్యోగుల తొలగింపుపై ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గింది. రాత్రికిరాత్రే విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సా�
గౌలిదొడ్డి గురుకుల విద్యార్థుల జ్ఞానం ముందు కాంగ్రెస్ సీఎం, మంత్రుల జ్ఞానం సరిపోవటం లేదని, ఆ విద్యార్థులను చూసి బుద్ధి తెచ్చుకోవాలని మాజీమంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు.