Koppula Eshwar | కాలయాపన కోసమే కొత్త దరఖాస్తుల ప్రక్రియ మొదలుపెట్టారా అని కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వరా? కులగణన సర్వేకు రేషన్ కార్డులకు ఎందుకు ముడిపెట్�
Koppula Eshwar | “ గోదావరి నదిలో నీరులేక ఎడారిని తలపిస్తున్నది.. ఈ సీజన్లో రైతులకు సాగునీరందక పంటలు ఎండిపోయే ప్రమాదమున్నది.. గోదావరిలోకి సరిపడా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవలసిన అవసరం ఉంది”.. అంటూ మంత్రి ఉత్తమ�
Koppula Eshwar | రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక కోతులు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. డిసెం�
‘ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండగా రోళ్లవాగును పట్టించుకున్నారా?.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ ప్రాజెక్టు గుర్తొచ్చిందా?’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో విమర్శించారు.
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. హామీలు నెరవేర్చాలని ప్రశ్నిస్తే అరెస్ట్లు చేస్తారా..? అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షాల గొంతు న
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో రైతులు ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయని, ఒక్క ఏడాదిలోనే 620 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా మళ్�
రాష్ట్రంలో కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం పోయిందని, ఈ తరుణంలో ప్రజలను చైతన్యం చేద్దామని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లి ఎండగడుదామని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి కొప్పుల �
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నదని మాజీ మంత్రి కొప్పు�
Koppula Eshwar | రాష్ట్రంలోని విద్యార్థుల మరణాలన్నీ(Student deaths) ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar)ఆరోపించారు. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస
కరీంనగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న గుడిపై ఆశలు చిగురించాయి. వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి మళ్లీ అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అట్టహాసంగా భూమిపూజ పూర్తయి, నిర్మాణం మొదలయ్యే సమయంలో కాంగ్రెస్�
తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి
Koppula Eshwar | రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) అరెస్
‘కాంగ్రెస్ 11 నెలల పాలనలో ప్రజలకు ఏం ఒరగబెట్టారని ఈ నెల 14 నుంచి ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో చెప్పాలి. 420 హామీల అమలేది? వాటిల్లో ఒక్కటైనా అమలు చేశారా? అసలు ఏ ము ఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళతారు’ అని