Koppula Eshwar | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతో ధర్మపురి నియోజకవర్గంలో వరి పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )ఆరోపించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణం మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సఖీ కేంద్రం (Sakhi Center) నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రోళ్లవాగు ప్రాజెక్టుపై నేటి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో 95 శాతం మేర ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తవగా, కేవలం షెట్�
సీఎం రేవంత్రెడ్డి ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లినా.. రాష్ర్టానికి తెచ్చేది గుండు సున్నానే అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. సీఎం 36 సార్లు కాదు.. వంద సార్లు ఢిల్లీకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లే�
బీఆర్ఎస్ మొదటి నుంచీ చెప్తున్నట్టు కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఒకే గూటి పక్షులని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నువ్వు కొట్టినట్టు చేస్త
కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పాపాలే రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయని బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులెవరూ అధైర్య ప�
Koppula Eshwar | రాష్ట్రంలో కేసీఆర్(KCR) పేరు వినిపించినా, కనిపించినా కాంగ్రెస్ పార్టీకి కలవరం మొదలవుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచినప్పటికీ ఏ ఒక హామీని కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అలవికాని హామీలను నమ్మి అధికారం కట్టబెట్టిన తెలంగ�
ఊసరవెల్లిని మించి సీఎం రేవంత్రెడ్డి మాటలు మారుస్తున్నాని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో విమర్శించారు. వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టి.. సంక్రాంతికి ఇస్తామని మరోసారి మాట తప్పారని ధ
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాదు.. రాక్షస పాలన నడుస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత వంటి పథకాల కోసం 1.2 కోట్ల మ
Koppula Eshwar | కాలయాపన కోసమే కొత్త దరఖాస్తుల ప్రక్రియ మొదలుపెట్టారా అని కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వరా? కులగణన సర్వేకు రేషన్ కార్డులకు ఎందుకు ముడిపెట్�
Koppula Eshwar | “ గోదావరి నదిలో నీరులేక ఎడారిని తలపిస్తున్నది.. ఈ సీజన్లో రైతులకు సాగునీరందక పంటలు ఎండిపోయే ప్రమాదమున్నది.. గోదావరిలోకి సరిపడా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవలసిన అవసరం ఉంది”.. అంటూ మంత్రి ఉత్తమ�
Koppula Eshwar | రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక కోతులు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. డిసెం�