బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రిగా కొప్పుల ఈశ్వర్ మండలంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసి.. చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. దీనిపై స్పందించిన బీఆర
BRS Party | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మ�
బొమ్మారెడ్డిపల్లిలో మరణించిన గొర్రెలకు కలెక్టర్ ప్రత్యేక నిధి ద్వారా పరిహారం చెల్లించాలని, బాధిత గొర్రెల పెంపకందారులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ కోరారు. గ్రామాన�
Koppula Eshwar | బొమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు గొర్రెల పెంపకం దారులకు చెందిన 96 గొర్రెలు మృతి చెందగా.. తాజాగా సోమవారం మరో 7 గొర్రెలు మరణించాయనే సమాచారం తెలుసుకుని కొప్పుల ఈశ్వర్ ఆ గ్రామానికి వెళ్లారు. బ�
రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావు పేట గ్రామ వాస్తవ్యులు బీఆర్ఎస్ కార్యకర్త నస్పూరి మొండయ్య కుమారుడు అరవింద్ ను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆ�
రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలు అర్థరహితమని బీఆర్ఎస్ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిస�
దళితులకు కాంగ్రెస్ ఏనాడూ పదవులు ఇవ్వలేదు. 1985 నుంచి ఇప్పటివరకు పార్టీలో ఎంతమంది దళితులకు పదవులు ఇచ్చారో చెప్పాలి. 98 మంది అధ్యక్షుల్లో నలుగురు కూడా దళితులు లేరు. 46 ఏండ్లపాటు కాంగ్రెస్ పార్టీకి గాంధీలే అధ్
Koppula Eshwar | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. తమ నేతలను బిల్లా రంగా అని మా నేతలను సంబోధించడం ద్వారా రేవంత్ రెడ్డి సీఎ
ధర్మారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పూస్కురు జితేందర్ రావును ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు జితేందర్ రావు చేతికి గాయం కావడం�
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ రైజింగ్గా వెలుగొందిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. నాడు అన్నింటా అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైందని విమర్శించారు. ఈ మే
Koppula Eshwar | వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ను చూసి తట్టుకోలేని మంత్రులు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ విమర్శించా�
ఈ నెల 27న ఎల్కతుర్తిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నిర్వహించే రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న నేటి తరానికి కొప్పుల ఈశ్వర్ జీ వితం ఆదర్శమని, ఆయన నిరంతరం తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటుపడిన గొ ప్ప వ్యక్తి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కొనియాడార�
నిరుపేద కుటుంబంలో పుట్టి కార్మికుడిగా మొదలైన కొప్పుల ఈశ్వర్ రాజకీయ ప్రస్థానం రాష్ట్ర మంత్రి వరకు కొనసాగింది. నిరాడంబరత, నిండైన వ్యక్తిత్వం మూర్తీభవించిన కొప్పుల 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ‘ఒక ప్రస్థ�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ గురువారం పరిశీలించారు.