రైతాంగానికి యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మారం మండల కేంద్రంలోని సింగల్ విండో వద్ద యూరియా కోసం నిలబడ్డ రైతులను ఆయన గురువారం కలిస
సింగరేణి సంస్థ కు కొత్త బొగ్గు గనులు తీసుకురాకుండా గారడి మాటలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని రాష్ట్ర మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని క�
రాష్ట్రంలో యూరియా కొరతపై రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తుంటే.. మూలిగే నకపై తాటిపండు పడ్డట్టు పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్ఎఫ్సీఎల్ను షట్డౌన్ చేయడం ఏంటని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచే�
కేసీఆర్ పాలనలో మెరుగైన విద్యను అందించి దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ స్కూ ళ్లు కాంగ్రెస్ పాలనలో సర్వనాశనమయ్యాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్ర హం వ్యక్తంచేశారు.
బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. బీసీల సంక్షేమానికి బీఆర్ఎస్ మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని స�
బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ నమ్మించి వంచన చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహించారు. జగిత్యాల జిల్లా లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థా�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై కక్షతోనే కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం నీళ్లు విడుదల చేయకుండా రైతులను అరిగోసపెడుతున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన దండ్ల శ్రీనివాస్ పై దాడి చేసిన మంత్రి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్తో కలిసి ఆ�
తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ నిర్వర్తించిన పాత్ర చాలా కీలకంగా పనిచేసిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. తెలంగాణభవన్లో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవా�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలతో సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల బతుకుదెరువు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర నేత, పెగడపల్లి సహకార సంఘం చైర్మన్ ఓరుగంటి రమణారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం మద్దులపలికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెల్మ సత్యనారాయణ రెడ్డి కుమారుడు పూర్ణ చందర్ రెడ్డిని, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవా�
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి(లక్ష్మి) పంప్హౌస్లో మోటర్లు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాల్సిందేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్కుమార్ డిమాండ్చేశారు. బీఆర్ఎస్ అధిష్ఠానం ఆద�
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని టీబీజీకేఎస్ ఇన్చార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖని టీబీజీకేఎస్ కార్�