జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం మద్దులపలికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెల్మ సత్యనారాయణ రెడ్డి కుమారుడు పూర్ణ చందర్ రెడ్డిని, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవా�
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి(లక్ష్మి) పంప్హౌస్లో మోటర్లు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాల్సిందేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్కుమార్ డిమాండ్చేశారు. బీఆర్ఎస్ అధిష్ఠానం ఆద�
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని టీబీజీకేఎస్ ఇన్చార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖని టీబీజీకేఎస్ కార్�
రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర నేత కొప్పుల ఈశ్వర్ అందరివాడు కావడం వల్లే ఆయన వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన వారిలో ఒకరని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్, జిల్లా సహకార సంఘ�
సింగరేణిలో టీబీజీకేఎస్కు పూర్వ వైభవం తీసుకొస్తామని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్లో విలేకరులతో ఆయన మా ట్లాడుతూ సింగరేణి కార్మికులపై కేసీఆర్
రైతులకు యూరియా పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, పెగడపల్లి విండో చై�
ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో ఎప్పుడైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అసాధ్యమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. బీజేపీది ఆర్ఎస్ఎస్ భావజాలమైతే.. బీఆర్ఎస్ది తెలంగాణ భావజాలమని మంగళవారం ఒక ప్రక�
BRS Party | ధర్మారం మండలంలో సోమవారం నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఊరూరా ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదివరకే రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ సమావేశాల నిర్వహణ తీరుతెన్ను గురించి మండ
సింగరేణి సంస్థలో తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ప్రతినిధి బృందం చేసి
సింగరేణి కార్మిక హక్కుల సాధన టీబీజీకేఎస్తోనే సాధ్యమని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. టీబీజీకేఎస్ ఇన్చార్జిగా నియమితులైన సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా గోద
వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు ఎండకుండా కేసీఆర్ ముందునూపులోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఒక పిల్లర్ ను భూతద్దంలో చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలినట్లు కా�
42 శాతం రిజర్వేషన్పై రాష్ట్రపతికి బిల్లును పంపిన కాంగ్రెస్ సర్కారు.. రాష్ట్రం లో ఆర్డినెన్స్ డ్రామా ఆడుతూ బీసీలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఎరువుల కొరతతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని, వారిని సీఎం రేవంత్రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
‘చలో సచివాలయం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నిరుద్యోగులను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేయడం అక్రమమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.