సింగరేణి సంస్థలో తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ప్రతినిధి బృందం చేసి
సింగరేణి కార్మిక హక్కుల సాధన టీబీజీకేఎస్తోనే సాధ్యమని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. టీబీజీకేఎస్ ఇన్చార్జిగా నియమితులైన సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా గోద
వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు ఎండకుండా కేసీఆర్ ముందునూపులోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఒక పిల్లర్ ను భూతద్దంలో చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలినట్లు కా�
42 శాతం రిజర్వేషన్పై రాష్ట్రపతికి బిల్లును పంపిన కాంగ్రెస్ సర్కారు.. రాష్ట్రం లో ఆర్డినెన్స్ డ్రామా ఆడుతూ బీసీలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఎరువుల కొరతతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని, వారిని సీఎం రేవంత్రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
‘చలో సచివాలయం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నిరుద్యోగులను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేయడం అక్రమమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మహాన్యూస్ చానల్ దురుద్దేశపూర్వకంగా అసత్య వార్తలు ప్రసారం చేసిందని, ఆ చానల్పై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
కాళేశ్వరం అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కాళేశ్వరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కోసం తీసుకొచ్చిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కిస్తీలు చెల్లించడం లేదని ఆ
కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి దాడుల్లో నష్టపోయిన బాధితులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడమేమిటని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య ప్రశ
స్థానిక ఎన్నికల స్టంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రూ.15 వేలు ఇస్తామన్న రైతుభరోసా నగదును కుదించి సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని మంగ�
సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రకాల కేసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్�
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల అమెరికాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొని తిరిగి శనివారం స్వదేశానికి చేరుకున్నారు. ధర్మపురి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వ�
మాజీ మంత్రి హరీశ్రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యాన ర్ల తొలగింపుపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. దుర్మార్గాలకు కాంగ్రెస్ పరాకాష్ఠగగా మారిందని మండిపడ్డారు. ఆయన ఎదుగుద�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబురాలను అమెరికాలోని డాలస్లో నిర్వహించడం చారిత్రాత్మకమని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల కొనియాడారు.