‘కాంగ్రెస్సోళ్లకు ఉన్నట్లు నాకు పెద్ద పెద్ద కంపెనీలు లేవు. వ్యాపారాలు లేవు. కార్మికు డి బిడ్డగా పైవింక్లయిన్ పుట్టక ముందు నుంచే మీ కోసం పోరాడిన వ్యక్తిని’ అని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్�
Koppula Eshwar | కాంగ్రెస్ అంటేనే మోసం అని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని అన్నారు. అసత్య ప్రచారంతో గద్దెనెక్కి.. ప్రజలను న�
ఆచరణ సాధ్యంకాని హామీలు, మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని, ఎక్కడికక్కడ నిలదీయాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూ�
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్తో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్�
అసెంబ్లీ ఎన్నికల ముందర నిరుద్యోగులకు మెగా డీఎస్సీ అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్.. తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి దానినే మెగా డీఎస్సీ అంటారా? అని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర�
Koppula Eshwar | ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు ఓటేసి మోసపోవద్దని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. సింగరేణి కార్మికుడి బిడ్డనైనా తనకు అవకాశం ఇస్తే అభివృద�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందని, నాలుగు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
Koppula Eshwar | రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన
రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకలు (Ramadan) ఘనంగా జరుగుతున్నాయి. ఈద్ అల్ ఫితర్ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పిలుపునిచ్చారు. సోమ
అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పాలన నడుస్తున్నదని, నాలుగు నెలల పాలనలో రైతాంగాన్ని అధోగతి పాలు చేసిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
Koppula Eshwar | రాష్ట్రంలో 200 మంది రైతుల ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పోచమ్మవాడ సమీపంలో నీళ్లు లే