Koppula Eshwar | ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు ఓటేసి మోసపోవద్దని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. సింగరేణి కార్మికుడి బిడ్డనైనా తనకు అవకాశం ఇస్తే అభివృద�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందని, నాలుగు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
Koppula Eshwar | రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన
రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకలు (Ramadan) ఘనంగా జరుగుతున్నాయి. ఈద్ అల్ ఫితర్ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పిలుపునిచ్చారు. సోమ
అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పాలన నడుస్తున్నదని, నాలుగు నెలల పాలనలో రైతాంగాన్ని అధోగతి పాలు చేసిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
Koppula Eshwar | రాష్ట్రంలో 200 మంది రైతుల ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పోచమ్మవాడ సమీపంలో నీళ్లు లే
Koppula Eshwar | ఇది కాలం తెచ్చిన కరవు కాదు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని పెద్దపల్లి బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar) మండిపడ్డారు.
కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఎవుసం ఆగమైంది.. సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు అన్నదాతను దగా చేసింది. పంటలకు నీరివ్వకుండా, రైతుబంధు జమచేయకుండా నిండాముంచింది’ అని వ్యవసాయశాఖ మాజీ మంత్రి
కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఎవుసం ఆగమైందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలవికానీ హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు అన్నదాతను దగా చేసిందని.. పంటలకు నీరి
సాగునీరందక పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.25 వేల పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) చేపట్టిన 36 గంటల దీక్ష కొనసా
పంటలు ఎండుతున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) 36 గంటల రైతు భరోసా దీక్ష చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని
బీఆర్ఎస్ను కుటుంబ పాలన అని విమర్శించిన ఎమ్మెల్యే వివేక్.. తన కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టికెట్ ఇవ్వడం కుటుంబ పాలన కాదా అని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ప్రశ్నించారు.
RS Praveen Kumar | కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కుటుంబానికి పేద ప్రజల బాధలు తెలియవని నాగర్కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఆస్తులు కాపాడుకోవడం వివేక్ వెంకటస్వామి కుటుంబ