బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి నీళ్లు చల్లారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిగా.. కేంద్రం నుంచి విభజన హామీలను సాధించుకొని రావాల్సిన బాధ్యత�
రాజన్న సిరిసిల్ల : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మోదీ వద్దకు వెళ్లి వేములవాడకు రూ. 1000 కోట్ల ప్యాకేజీ తీసు
Minister Errabelli Dayaker Rao | మేడారం జాతర మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి మంత్రి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ సహా�
కేంద్రమంత్రికి కొత్త తెలంగాణ చరిత్ర బృందం వినతి హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): ఒకరు గుర్తించిన శాసనాలను మరొకరు గుర్తించినట్టు ఎపిగ్రఫీ శాఖ ప్రకటించడం శోచనీయమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వి�
హైదరాబాద్ : ఏ విషయంలోనూ కేంద్రం నుంచి రాష్ట్రానికి మద్దతు లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ను విమర్శించడం సరికాదు.. దమ్ముంటే తెలంగాణలోని ఏ ప్రాజెక్టు�
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ నిప్పు.. బీజేపీ నాయకులు ఆయన్ను ముట్టుకుంటే
ఖానేకో ఆగే... కామ్కో పీఛే (తినడానికి ముందు... పని చేయడానికి వెనక్కి) అన్నట్టు తయారైంది కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీరు. కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవిని అందించిన రాష్ర్టానికి కానీ, రాజకీయ భిక్ష పెట్టిన
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ఒక్క రూపా
మన కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఉన్నరు. ఆయన నాకు మిత్రుడే. ఆయనకంటే నాకు గౌరవమే. ఆయనతో నాకేం పంచాయితీ ఏంలేదు. ఆయన కూడా తప్పులు మాట్లాడుడు ధర్మం కాదు. బడ్జెట్ను నేను అర్థం చేసుకోలేదట. ఆయనకు ఏం అర్థమయ్యిందో. తలా
KCR Pressmeet | బడ్జెట్పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఏం అవగాహన చేసుకోక మాట్లాడినం.. ఏది అబద్ధమని ప్రశ్నించారు. బడ్జ
ఎన్నికల వేళ లెక్కలేనన్ని వాగ్దానాలుబాండు పేపర్లు.. బండెడు హామీలుపసుపు బోర్డు తెస్తానని ప్రగల్భాలునిధుల వరద పారుతుందని గప్పాలుతుపాకీ రాముళ్ల అవతారాల్లో మాయమూడేండ్లలో ఎంపీలుగా చేసింది లేదుకేంద్రం నుం�
ప్రశ్నకు ప్రశ్న జవాబా? కిషన్రెడ్డీ ఏడేండ్లలో ఎన్ని రైల్వే లైన్లిచ్చారు? ఏ లైన్కు రాష్ట్రం భూమివ్వలేదు? హైదరాబాద్, జనవరి 24 : ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’.. అన్నట్టు ఉన్నది కేంద్రమంత్రి కిషన్రెడ్డి త