ఈటల పేరు ప్రస్తావించని కిషన్రెడ్డి బీజేపీలో అంతర్గత కుమ్ములాటకు వేదికైన హుజూరాబాద్ ఉప ఎన్నిక హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు హుజూరాబాద్ ఉప ఎన్నిక వేద�
Ganga River | ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ అని, ఇక్కడికి ఏటా రెండు కోట్ల మంది పర్యాటకులు వస్తుంటారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. గంగానది కేవలం స్నానం
కిషన్రెడ్డి, బండి సంజయ్ చెరో దారి కొత్త గ్రూప్లు కట్టే యోచనలో మరికొందరు ఈటల తలదాచుకొనేది ఏ గ్రూప్లోనో.. హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘పార్టీలో ఈ మధ్య అంతర్గత ప్రజాస్వామ్యం పెరిగిపోయిందబ్బ�
Asara Pentions | ఆసరా పింఛన్ల పథకం ఓట్ల కోసం పెట్టింది కాదని, ఓట్లేయకపోతే పింఛన్లు ఎందుకు ఆపేస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
కేంద్ర మంత్రిగా నీ శక్తిని నిరూపించుకో బండి సంజయ్ది నోరా.. మోరీనా? మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలుగు రాష్ర్ట�
గుత్తా సుఖేందర్ రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం పక్కకు పెట్టిందని విమర�
హైదరాబాద్లో ఐఐటీటీఎం ఏర్పాటు చేయండి కేంద్రమంత్రి కిషన్రెడ్డికి మంత్రి శ్రీనివాస్గౌడ్ వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర పర్య
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో స్పోర్ట్స్ క్లస్టర్ ప్రారంభించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అడ్డుకునేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నించారు. కేంద్ర ఫెలోషిప్లు పొందేంద�
ఉస్మానియా యూనివర్సిటీ: దేశంలో క్రీడల్లో ఆసక్తి ఉన్న యువతీ యువకులకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. ఖేలో ఇండియా పథకం ద్వారా ఎంతో మంది క్రీడాక�
కిషన్రెడ్డి, బండి సంజయ్లకు దీటుగా డీకే అరుణ తాజా గ్రూపు ఆధిపత్యం అన్ని గ్రూపులకూ అధిష్ఠానం ఆశీస్సులు హైదరాబాద్, ఆగస్టు 26, (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): పేరుగొప్ప జాతీయ పార్టీ బీజేపీ.. రాష్ట్రంలో �
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి కాచిగూడ పోలీస్స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు కాచిగూడ, ఆగస్టు 23 : తెలంగాణ పోలీస్ వ్యవస్థ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉందని కేంద్ర ప
బన్సీలాల్పేట్ :కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జీ.కిషన్రెడ్డి సోమవారం గాంధీ దవాఖానను సందదర్శించారు. పలు వార్డులలోకి వెళ్ళి రోగులను పలకరించారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావుతో కలిసి ఆక్సి
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి నిధులు తీసుకువచ్చి మాట్లాడితే బాగుంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఏ రంగంలో వృద్ధి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరల గురించ�
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ మధ్య రాష్ట్రప్రభుత్వం గురించి పచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్రావు అన్నారు. ఆశీర్వాద యాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తూ కిషన్రెడ్డి అన్నీ అబ�