దేశాన్ని రక్షించేవారికి పెన్షన్ ఎగ్గొట్టే పన్నాగం సైనికులకు ఇచ్చే గౌరవం ఇదా? సీబీఐ విచారణ జరిపించాలని ఒకవైపు డిమాండ్ మరోవైపు ఆర్మీ అభ్యర్థులకు సంబంధం లేదని క్లీన్చిట్ టీఆర్ఎస్ హస్తం ఉదంటూ అడ్డగ�
ఎన్నటికీ సాధ్యంకాదనే విషయం తెలిసినా ఎస్సీ వర్గీకరణ అంశంపై స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు
పుట్టిన పసిగుడ్డు లోకాన్ని చూడకముందే కత్తిగాటు పెడితే? అది నేరం మాత్రమే కాదు మహా పాపం. ఆ పాపానికి ఒడిగట్టినవారు క్షమించమని అడుగాల్సింది పోయి.. తప్పు మాది కాదని దబాయిస్తే? అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. బీజేప�
మూడేండ్లలో తట్టెడు మట్టి తియ్యలేదు బీబీనగర్లో ఆపరేషన్ థియేటర్ లేదు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి బాధ్యత లేదా? 70 ఏండ్లలో మూడే వైద్య కళాశాలలు ఏడేండ్లలో 33 మంజూరు చేసిన కేసీఆర్ కేంద్రంపై మంత్రి హరీశ్రా�
ఫిట్నెస్ ఆలస్య రుసుము పేరుతో కేంద్రప్రభుత్వం డ్రైవర్ల ఉసురు పోసుకొంటున్నదని ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ విమర్శించింది. వాహనాల ఫిట్నెస్ ఆలస్య రుసుము రోజుకు రూ.50 వసూలు చేయడాన్ని వెంటనే రద్దుచేయాలన�
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులను చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ చెంచు బస్తీలో గల కమ్యూనిటీహాల్పై రెండో అంత
భూపాలపల్లి ఏరియా కేటీకే 5వ గని ఆవరణ.. బీజేపీ అనుబంధ కార్మికసంఘం చేపట్టిన చైతన్యయాత్రలో భాగంగా నిర్వహించిన సమావేశం. జనం అంతంతమాత్రంగా వచ్చిన సభలో తూతూ మంత్రంగా ప్రసంగించి వెళ్లిపోతున్న కేంద్రమంత్రి కిషన�
ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 4.53 లక్షల బస్తాల ధాన్�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. సొంత రాష్ట్రంపై, రైతులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో ఇబ్బంది పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రయాస పడుతుంటే కేం�
ఎవుసంపై బీజేపీ కక్ష.. రైతుకు శిక్ష నాడు అన్నదాతలను రెచ్చగొట్టి.. నేడు పరార్ రైతులను ముందే హెచ్చరించిన సీఎం కేసీఆర్ మోదీ పరిపాలన అంతా వ్యాపారస్థుల కోసమే రైతులను నిరంకుశంగా శిక్షించడమే లక్ష్యం ఎఫ్సీఐ క�
గత కొద్ది కాలంగా కిషన్రెడ్డికి నిద్రపోయినా మేలుకొన్నా హుజూరాబాద్ తప్ప మరేమీ కనిపించడం లేదు. పార్టీ సమావేశాలైనా ప్రెస్మీైట్లెనా హుజూరాబాద్ జపం చేస్తున్నారు. ఆ ఎన్నికతో కేసీఆర్ మారిపోయారట. భయపడుతు�
ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకటి చెప్తే, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు మరొకటి చెప్పి తెలంగాణ రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో మంద కృష్ణమాదిగకు ఉన్నది వ్యాపార బం ధమా? లేక రాజకీయ సంబంధమా అనేది స్పష్టంచేయాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ డిమాండ్ చేశారు. దళితులను మోసగిం�
హైదరాబాద్ : ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అవమాన పూరిత, నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ కలిసి తెలంగాణ భ