Minister KTR | హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (RRR) పూర్తయితే హైదరాబాద్తో ఏ నగరం పోటీ పడలేదన్నారు.
కేంద్ర మంత్రి, టీ పీసీసీ చీఫ్ ఫొటోలను చెప్పులతో కొడుతూ ఫ్లెక్సీల దహనం ఎస్సీ వర్గాల మధ్య చిచ్చుపెడుతారా? ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ జంగా శ్రీనివాస్ కవాడిగూడ, డిసెంబర్ 30: మాలలకు అన్యా�
పంజాబ్లో 98 శాతం కొనుగోలు తెలంగాణలో 40 శాతమే సేకరణ ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ వివక్ష బట్టబయలు వానకాలం కొనుగోళ్లపై గణాంకాలు విస్పష్టం దేశవ్యాప్తంగా 443.49 లక్షల టన్నుల కొనుగోళ్లు యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్ప�
ఆటా వేడుకల్లో మంత్రులు కిషన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి పిలుపు రవీంద్రభారతి, డిసెంబర్ 26: జన్మనిచ్చిన తల్లిని, స్వగ్రామాన్ని, మాతృదేశాన్ని ఎప్పటికీ మరువరాదని కేంద్ర పర్యాటక మంత్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర
Mala Mahanadu | మనువాద కుట్రలను అమలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ రేవంత్రెడ్డిల భరతం పడుతామని జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, కార్యదర్శి జంగ శ్రీనివాస్ హెచ్చరించారు
కంటోన్మెంట్లో మిగిలిన 20 రోడ్లనూ తెరిపించాలి కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మంత్రి కేటీఆర్ దీటైన జవాబు హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ర�
palla rajeshwar reddy | రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పంజాబ్లో 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని
Minister KTR | హైదరాబాద్ పరిధిలోని కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతపై కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్లో అక్రమంగా రోడ్లు
మేడారానికి జాతీయ హోదా సాధిస్తారా? ఆయన చేతిలోనే కేంద్ర పర్యాటక శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపిన రాష్ట్రం హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రానున్న ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర జరుగనున్న నేపథ్యంల
కేంద్రం తప్పులు దాచి రాష్ట్రంపై నిందలు యాసంగి బియ్యం కొనకపోగా.. సాకులు అర్థం లేని ఆరోపణలు.. అసలు నిజాలివీ! హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ మొదలైంది. ఈ సీజన్లో కేంద్రం ఎంత బియ్యం కొంటుంద�
Telangana | బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. రిజర్వేషన్లు పెంచుకోవడం రాష్ర్టాల ఇష్టమంటూ సోమవారం మీడియా సమావేశంలో వింత
భారత- ‘ఎ’ జట్టుకు ఎంపిక కోల్కతా: యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ను దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత-‘ఎ’ జట్టులో చేర్చుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఆడిన వీరిద్�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 21: దేశ సేవయే.. దేవుని సేవ అని.. దేశం కోసం ప్రాణాలొదిలిన వీర సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం చాలా గొప్పగా ఉందని కేంద్ర టూరిజం, కల్చర్ అండ్ డెవలప్మెంట్�