ఉస్మానియా యూనివర్సిటీ: దేశంలో క్రీడల్లో ఆసక్తి ఉన్న యువతీ యువకులకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. ఖేలో ఇండియా పథకం ద్వారా ఎంతో మంది క్రీడాక�
కిషన్రెడ్డి, బండి సంజయ్లకు దీటుగా డీకే అరుణ తాజా గ్రూపు ఆధిపత్యం అన్ని గ్రూపులకూ అధిష్ఠానం ఆశీస్సులు హైదరాబాద్, ఆగస్టు 26, (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): పేరుగొప్ప జాతీయ పార్టీ బీజేపీ.. రాష్ట్రంలో �
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి కాచిగూడ పోలీస్స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు కాచిగూడ, ఆగస్టు 23 : తెలంగాణ పోలీస్ వ్యవస్థ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉందని కేంద్ర ప
బన్సీలాల్పేట్ :కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జీ.కిషన్రెడ్డి సోమవారం గాంధీ దవాఖానను సందదర్శించారు. పలు వార్డులలోకి వెళ్ళి రోగులను పలకరించారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావుతో కలిసి ఆక్సి
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి నిధులు తీసుకువచ్చి మాట్లాడితే బాగుంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఏ రంగంలో వృద్ధి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరల గురించ�
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ మధ్య రాష్ట్రప్రభుత్వం గురించి పచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్రావు అన్నారు. ఆశీర్వాద యాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తూ కిషన్రెడ్డి అన్నీ అబ�
అర్ధసత్యాలతో అధికారంపై బీజేపీ, కాంగ్రెస్ పగటి కలలు యాత్రల పేరుతో కాషాయ పార్టీ అసత్య ప్రచారం శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ప్రగతి పథంలో సాగ�
రాష్ర్టానికి ఏం చేశారని కిషన్రెడ్డి యాత్ర? తెలంగాణకు మొండిచేయిచూపుతున్న కేంద్రం రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ ధ్వజం ఖమ్మం, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రజలకు ఏమిచేశారని కేంద్రమంత్రి క�
గుత్తా సుఖేందర్ రెడ్డి| రాష్ట్రంలో ప్రతిపక్షాలు తోడేళ్ల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అధికారంపై పగటి కలలు కంటున్నార
జనం లేక జనగామ సభాప్రాంగణం వెలవెల కాంగ్రెస్ డప్పులతో స్వాగతం.. కాళ్లకింద కేంద్ర మంత్రి కటౌట్లు ఆకట్టుకోని కిషన్రెడ్డి ప్రసంగం జనగామ, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తలపెట్టిన జన ఆశీ�
వర్గీకరణ బిల్లు పెట్టాలని దళితుల ఆందోళన తొర్రూరు, ఆగస్టు 20: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద సభకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో నిరసన సెగ తగిలింది. కేంద్రంలో బీజేపీ అధికా�
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రామప్పకు యునెసో గుర్తింపు నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని టీఆర్ఎస్ ఎంపీల బృందం.. కేంద�
ఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్ పీవీ సింధును కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో పాటు పలువురు కేంద్రమంత్రులు ఘనంగా సన్మానించారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్
యెడియూరప్ప వారసుడెవరో | కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యెడియూరప్ప రాజీనామా చేయడంతో.. ఇప్పుడు కొత్త సీఎంపై అందరి దృష్టి నెలకొన్నది. మరో వైపు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో �