అర్ధసత్యాలతో అధికారంపై బీజేపీ, కాంగ్రెస్ పగటి కలలు యాత్రల పేరుతో కాషాయ పార్టీ అసత్య ప్రచారం శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ప్రగతి పథంలో సాగ�
రాష్ర్టానికి ఏం చేశారని కిషన్రెడ్డి యాత్ర? తెలంగాణకు మొండిచేయిచూపుతున్న కేంద్రం రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ ధ్వజం ఖమ్మం, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రజలకు ఏమిచేశారని కేంద్రమంత్రి క�
గుత్తా సుఖేందర్ రెడ్డి| రాష్ట్రంలో ప్రతిపక్షాలు తోడేళ్ల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అధికారంపై పగటి కలలు కంటున్నార
జనం లేక జనగామ సభాప్రాంగణం వెలవెల కాంగ్రెస్ డప్పులతో స్వాగతం.. కాళ్లకింద కేంద్ర మంత్రి కటౌట్లు ఆకట్టుకోని కిషన్రెడ్డి ప్రసంగం జనగామ, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తలపెట్టిన జన ఆశీ�
వర్గీకరణ బిల్లు పెట్టాలని దళితుల ఆందోళన తొర్రూరు, ఆగస్టు 20: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద సభకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో నిరసన సెగ తగిలింది. కేంద్రంలో బీజేపీ అధికా�
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రామప్పకు యునెసో గుర్తింపు నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని టీఆర్ఎస్ ఎంపీల బృందం.. కేంద�
ఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్ పీవీ సింధును కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో పాటు పలువురు కేంద్రమంత్రులు ఘనంగా సన్మానించారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్
యెడియూరప్ప వారసుడెవరో | కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యెడియూరప్ప రాజీనామా చేయడంతో.. ఇప్పుడు కొత్త సీఎంపై అందరి దృష్టి నెలకొన్నది. మరో వైపు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో �
హిందీ, ఇంగ్లిష్లోనే కానిస్టేబుల్ పోస్టుల పరీక్ష హిందీయేతర రాష్ర్టాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం కేంద్ర ఉద్యోగాల్లో ప్రాంతీయ భాషలకు అవకాశం ఇవ్వాలని ప్రధానికి గతేడాది సీఎం కేసీఆర్ లేఖ 12 భాషల్లో నిర్వహ�
కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి పదవి నుంచి.. కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డికి ప్రముఖుల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కిషన్ రెడ్డికి తన ట్వి�
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భారీ మార్పులు, చేర్పులు చేసింది. ఇందులో భాగంగా ఏకంగా 43 మంత్రులు రాష్ట్ర�
న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్ను ఇవాళ ప్రధాని మోదీ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొత్తం 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంట్లో కొత్త, పాత మంత్రులు ఉండనున్నా�