ఖానేకో ఆగే... కామ్కో పీఛే (తినడానికి ముందు... పని చేయడానికి వెనక్కి) అన్నట్టు తయారైంది కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీరు. కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవిని అందించిన రాష్ర్టానికి కానీ, రాజకీయ భిక్ష పెట్టిన
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ఒక్క రూపా
మన కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఉన్నరు. ఆయన నాకు మిత్రుడే. ఆయనకంటే నాకు గౌరవమే. ఆయనతో నాకేం పంచాయితీ ఏంలేదు. ఆయన కూడా తప్పులు మాట్లాడుడు ధర్మం కాదు. బడ్జెట్ను నేను అర్థం చేసుకోలేదట. ఆయనకు ఏం అర్థమయ్యిందో. తలా
KCR Pressmeet | బడ్జెట్పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఏం అవగాహన చేసుకోక మాట్లాడినం.. ఏది అబద్ధమని ప్రశ్నించారు. బడ్జ
ఎన్నికల వేళ లెక్కలేనన్ని వాగ్దానాలుబాండు పేపర్లు.. బండెడు హామీలుపసుపు బోర్డు తెస్తానని ప్రగల్భాలునిధుల వరద పారుతుందని గప్పాలుతుపాకీ రాముళ్ల అవతారాల్లో మాయమూడేండ్లలో ఎంపీలుగా చేసింది లేదుకేంద్రం నుం�
ప్రశ్నకు ప్రశ్న జవాబా? కిషన్రెడ్డీ ఏడేండ్లలో ఎన్ని రైల్వే లైన్లిచ్చారు? ఏ లైన్కు రాష్ట్రం భూమివ్వలేదు? హైదరాబాద్, జనవరి 24 : ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’.. అన్నట్టు ఉన్నది కేంద్రమంత్రి కిషన్రెడ్డి త
Minister KTR | హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (RRR) పూర్తయితే హైదరాబాద్తో ఏ నగరం పోటీ పడలేదన్నారు.
కేంద్ర మంత్రి, టీ పీసీసీ చీఫ్ ఫొటోలను చెప్పులతో కొడుతూ ఫ్లెక్సీల దహనం ఎస్సీ వర్గాల మధ్య చిచ్చుపెడుతారా? ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ జంగా శ్రీనివాస్ కవాడిగూడ, డిసెంబర్ 30: మాలలకు అన్యా�
పంజాబ్లో 98 శాతం కొనుగోలు తెలంగాణలో 40 శాతమే సేకరణ ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ వివక్ష బట్టబయలు వానకాలం కొనుగోళ్లపై గణాంకాలు విస్పష్టం దేశవ్యాప్తంగా 443.49 లక్షల టన్నుల కొనుగోళ్లు యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్ప�
ఆటా వేడుకల్లో మంత్రులు కిషన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి పిలుపు రవీంద్రభారతి, డిసెంబర్ 26: జన్మనిచ్చిన తల్లిని, స్వగ్రామాన్ని, మాతృదేశాన్ని ఎప్పటికీ మరువరాదని కేంద్ర పర్యాటక మంత్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర
Mala Mahanadu | మనువాద కుట్రలను అమలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ రేవంత్రెడ్డిల భరతం పడుతామని జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, కార్యదర్శి జంగ శ్రీనివాస్ హెచ్చరించారు