మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మత విశ్వాసాలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడిన సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ చైర్మన�
Balka Suman | మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని ఓడించడం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోట ప్రజలు ఆయనను నిలదీస్తున్నారని చెప్పారు.
అబద్ధాలను అద్భుతంగా చెప్పడంలో బీజేపీ నేతలను మించినవారు మరొకరు లేరని, వారి నైపుణ్యాలకు నోబె ల్, ఆస్కార్ వంటి అవార్డులు ఇవ్వొచ్చని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యం గ్యంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేం
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ బహుమతికి అర్హులే.. మరి ఏ కేటగిరిలో దక్కొచ్చు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ కనుగొన్నందుకు మెడిసిన్ విభాగంలో
Minister KTR | మోదీ జీకి మెడిసిన్ లేదా సైన్స్లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ కొవిడ్ వ్యాక్సిన్ను కనుగొన్నాడని మోదీ కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని
Talasani Srinivas yadav | కేంద్రం నుంచి నిధులు తీసుకురానివారు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవాచేశారు. కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని
ఇదే మోదీ క్యాబినెట్లోని ఉత్తరాది రాష్ర్టాల మంత్రులు సైతం తమ రాష్ర్టాలకు ప్రయోజనాలు కల్పించేందుకు
అమితాసక్తి ప్రదర్శిస్తారు! ఏ మాత్రం వీలున్నా తమ
రాష్ర్టాలకు నిధులు, ప్రాజెక్టులు రాబడుతారు.
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాదంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ ప్రజలను మోసపుచ్చేలా ఉన్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మండిపడ్డారు.
Minister Satyavathi Rathod | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇది కిషన్ రెడ్డి మాటనా.. లేక కేం
మెతుకు సీమ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ నూతన మార్గంతో పాటు మెదక్-కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్
వెల్డన్ కిషన్ అన్నా.. కేంద్రప్రభుత్వం నుంచి రాష్ర్టానికి భారీ ప్రాజెక్టును తీసుకొచ్చారు..’ అంటూ కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్ర్తాలను సంధించారు.
జాతీయ జెండాలకు బదులు కాగితాలు అతికించుకోవాలా? : మంత్రి హరీశ్ సిద్దిపేట, ఆగస్టు 10 : కేంద్రంలోని మోదీ సర్కార్.. వజ్రోత్సవాల వేళ జాతీయ జెండాలను పంపిణీ చేయలేని దౌర్భాగపు పరిస్థితిలో ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వ
సిద్దిపేట : స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై రాష్ట్ర మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. జాతీయ జెండాలను అందించలేకపోతున్నామని, కాగితపు జెండ