minister ktr | నేతన్నలకు వ్యతిరేకంగా పని చేసే ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పండి అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. టీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడు
Minister Harish rao | కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇద్దరు నేతలవి నకిలీ మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. వాళ్లు మాట్లాడే మాటలు.. గల్లీ రాజకీయ
చేనేతపై కేంద్రం విధించిన 5% జీఎస్టీలో రాష్ట్ర వాటాను తగ్గించుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయి. ఆదివార�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిన వ్యవహారంపై కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒకే అంశంపై రోజుకో తీరుగా జవాబిస్తున్నారు. ఒకపూట తాను చెప్పిన
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో నిందితుడైన నందకుమార్ ఎవరో తనకు తెలియదని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు.. తెలంగాణ బీజేపీ నాయకులతో లావాదేవీలు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను కీలక పాత్రలో ఉంటానంటూ ప్రచారం.. ఇదీ బేగంబజార్లో చిన్న కిరాణాషాపు నిర్వహణ నుంచి టీఆర్ఎస�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ జరిపిన యత్నాలు బెడిసికొట్టాయి. సైబరాబాద్ పోలీసుల ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వారితో కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు తెలు
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మత విశ్వాసాలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడిన సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ చైర్మన�
Balka Suman | మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని ఓడించడం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోట ప్రజలు ఆయనను నిలదీస్తున్నారని చెప్పారు.
అబద్ధాలను అద్భుతంగా చెప్పడంలో బీజేపీ నేతలను మించినవారు మరొకరు లేరని, వారి నైపుణ్యాలకు నోబె ల్, ఆస్కార్ వంటి అవార్డులు ఇవ్వొచ్చని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యం గ్యంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేం
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ బహుమతికి అర్హులే.. మరి ఏ కేటగిరిలో దక్కొచ్చు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ కనుగొన్నందుకు మెడిసిన్ విభాగంలో
Minister KTR | మోదీ జీకి మెడిసిన్ లేదా సైన్స్లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ కొవిడ్ వ్యాక్సిన్ను కనుగొన్నాడని మోదీ కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని
Talasani Srinivas yadav | కేంద్రం నుంచి నిధులు తీసుకురానివారు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవాచేశారు. కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని