Minister KTR | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy )కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం( Telangan Movement )లో రాజీనామా �
Minister KTR | ప్రధాని మోదీ మాకు దేవుడు కానే కాదు. తెలంగాణకు పట్టిన శని, దరిద్ర్యం ఏదైనా ఉందా అంటే.. ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్ప�
'మోదీజీ.. కనీసం మీ మంత్రులందరికి ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేలా ట్రెయినింగ్ ఇవ్వండి' అంటూ వ్యంగ్యంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రలు పచ్చి అబద్ధాలు మాట్లాడటం దారుణమని, ముగ్గురు కేంద్రమంత్రులు పరస�
రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదని, సీఎం కేసీఆర్ చేపట్టిన చరిత్రాత్మక, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే హ్యాట్రిక్ విజయం సాధిస్తామని పశుసంవర్ధక శాఖ మంత�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని ప్రతిపక్షాల నాయకులు కంటి వెలుగు శిబిరాల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకొని ప్రగతి పనులను చూడాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథో�
దేశంలో భవిష్యత్తులో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన
Vande bharat Express | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలును ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అవగాహన లేని మూర్ఖులని, అలాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Minister KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దొంగల ముసుగులు తొలిగాయని కేటీఆర్ పేర్కొన్నారు. దొంగలకు నార్కో
ఇప్పటికే పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేసిన మోదీ సర్కార్.. వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
Minister Jagadish Reddy | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. వ్యవసాయానికి బీజేపీ హయాంలో తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయ�
తెలంగాణకు రావాల్సిన వందే భారత్ రైలు మళ్లీ దారిమళ్లింది. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య నడవాల్సిన ఈ రైలును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పశ్చిమబెంగాల్కు పంపించేసింది.
Minister KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన కిషన్ రెడ్డికి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు.