ఇదే మోదీ క్యాబినెట్లోని ఉత్తరాది రాష్ర్టాల మంత్రులు సైతం తమ రాష్ర్టాలకు ప్రయోజనాలు కల్పించేందుకు
అమితాసక్తి ప్రదర్శిస్తారు! ఏ మాత్రం వీలున్నా తమ
రాష్ర్టాలకు నిధులు, ప్రాజెక్టులు రాబడుతారు.
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాదంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ ప్రజలను మోసపుచ్చేలా ఉన్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మండిపడ్డారు.
Minister Satyavathi Rathod | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇది కిషన్ రెడ్డి మాటనా.. లేక కేం
మెతుకు సీమ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ నూతన మార్గంతో పాటు మెదక్-కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్
వెల్డన్ కిషన్ అన్నా.. కేంద్రప్రభుత్వం నుంచి రాష్ర్టానికి భారీ ప్రాజెక్టును తీసుకొచ్చారు..’ అంటూ కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్ర్తాలను సంధించారు.
జాతీయ జెండాలకు బదులు కాగితాలు అతికించుకోవాలా? : మంత్రి హరీశ్ సిద్దిపేట, ఆగస్టు 10 : కేంద్రంలోని మోదీ సర్కార్.. వజ్రోత్సవాల వేళ జాతీయ జెండాలను పంపిణీ చేయలేని దౌర్భాగపు పరిస్థితిలో ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వ
సిద్దిపేట : స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై రాష్ట్ర మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. జాతీయ జెండాలను అందించలేకపోతున్నామని, కాగితపు జెండ
రాష్ర్టానికి వరద సాయం చేశామంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి దుష్ప్రచారం చేయడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కిషన్రెడ్డి త�
ఎన్డీఆర్ఎఫ్ నిధులివ్వలేదని లోక్సభలో చెప్పిన నిత్యానంద ఎస్డీఆర్ఎఫ్ జాబితా చూపిస్తూ.. అవే నిధులన్న కిషన్రెడ్డి అందులోనూ కేంద్ర ప్రభుత్వ నిధులుంటాయని బొంకు హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఉల్టా �
అప్పటిలోగా బియ్యం కొనకపోతే అంతుచూస్తాం బీజేపీ నేతలను గ్రామాల నుంచి తరిమికొడతాం ఆ పార్టీ నేతల ఇండ్లు, కార్యాలయాలు ముట్టడిస్తాం ప్రధాని మోదీకి రైతుల ఉసురు తగలడం ఖాయం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల�
తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి చిరునామాగా నిలిచిన కాకతీయ కట్టడాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. శిల్పకళా నైపుణ్యానికి చిహ్నంగా ఉన్న వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణం ప