గత కొద్ది కాలంగా కిషన్రెడ్డికి నిద్రపోయినా మేలుకొన్నా హుజూరాబాద్ తప్ప మరేమీ కనిపించడం లేదు. పార్టీ సమావేశాలైనా ప్రెస్మీైట్లెనా హుజూరాబాద్ జపం చేస్తున్నారు. ఆ ఎన్నికతో కేసీఆర్ మారిపోయారట. భయపడుతు�
ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకటి చెప్తే, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు మరొకటి చెప్పి తెలంగాణ రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో మంద కృష్ణమాదిగకు ఉన్నది వ్యాపార బం ధమా? లేక రాజకీయ సంబంధమా అనేది స్పష్టంచేయాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ డిమాండ్ చేశారు. దళితులను మోసగిం�
హైదరాబాద్ : ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అవమాన పూరిత, నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ కలిసి తెలంగాణ భ
హైదరాబాద్ మహానగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి పౌర సన్మానం చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర సాంస్కృతిక శాఖలో ఖాళీలపై పార్లమెంటరీ ప్యానెల్ విస్మయం వ్యక్తం చేసింది. ఈ శాఖలో ఇన్ని పోస్టులు ఖాళీగా ఉండటం దయనీయ పరిస్థితికి నిదర్శనమని వ్యా�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఢిల్లీలో ఉన్న పతార ఏందో.. ఆయన ప్రకటనలకు, ఇచ్చే హామీలకు ఎంత విలువ ఉన్నదో, తెలంగాణపై కేంద్రానికి ఎంత అక్కసో తెలియడానికి ఈ ఉదాహరణ చాలు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ హైదరాబాద్లో
తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడతారా? కిషన్రెడ్డి మాటలు వెనక్కి తీసుకోవాలి బయ్యారం ఉక్కు కోసం ఢిల్లీలో ధర్నా చేస్తాం ఉక్కు దీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్న ఎంపీ కవిత, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
యాచారం, ఫిబ్రవరి 20: సీఎం కేసీఆర్ పునర్నిర్మించిన యాదాద్రి ఆలయం చరిత్రలో నిలిచిపోతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మార్చి 28 నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మూలవిరాట్ దర్శ
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి నీళ్లు చల్లారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిగా.. కేంద్రం నుంచి విభజన హామీలను సాధించుకొని రావాల్సిన బాధ్యత�
రాజన్న సిరిసిల్ల : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మోదీ వద్దకు వెళ్లి వేములవాడకు రూ. 1000 కోట్ల ప్యాకేజీ తీసు
Minister Errabelli Dayaker Rao | మేడారం జాతర మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి మంత్రి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ సహా�
కేంద్రమంత్రికి కొత్త తెలంగాణ చరిత్ర బృందం వినతి హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): ఒకరు గుర్తించిన శాసనాలను మరొకరు గుర్తించినట్టు ఎపిగ్రఫీ శాఖ ప్రకటించడం శోచనీయమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వి�
హైదరాబాద్ : ఏ విషయంలోనూ కేంద్రం నుంచి రాష్ట్రానికి మద్దతు లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ను విమర్శించడం సరికాదు.. దమ్ముంటే తెలంగాణలోని ఏ ప్రాజెక్టు�
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ నిప్పు.. బీజేపీ నాయకులు ఆయన్ను ముట్టుకుంటే