BJP | కిషన్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం బీజేపీలో కొత్త కలకలాన్ని రేపింది. తమది ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్తూ వచ్చిన బీజేపీ ఒక్క సభతో ఆ అర్హత కోల్పోయింది. కాంగ్రెస్ తరహాలో బీజేపీ నేతలు బహిరం
Bandi Sanjay | ‘ఢిల్లీకి పోయి ఫిర్యాదులు చేయడం ఆపండి.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనీయండి’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు సీరియస్ అయ్యారట. దీంతో ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు కేంద్�
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా తేకుండా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ హైద�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నిర్వహించారు. అయితే ఆ సమావేశం కాస్తా బండి సంజయ్ వీడ్కోలు సభగా మారిపోయింది. సభ ఆద్యంతం బండి నామస్మరణతో నిండిపోయింది.
కర్ణాటకలో గెలిచినం.. తెలంగాణలోనూ మేమే అంటున్న కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే అంతే సంగతులు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా గడవకముందే.. మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిచేశారని ప్రజలు లబో�
BJP | వేరే పార్టీనుంచి బీజేపీలో చేరినవారికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి షాక్ ఇచ్చారు. వేరే పార్టీలోనుంచి వచ్చినవాళ్లకు బీజేపీలో ప్రాధాన్యం ఉండబోదని మీడియా సాక్షిగా చెప్పకనే చెప్పారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లోని తన కార్య�
Kishan Reddy | ఆయనో కేంద్ర మంత్రి... సొంత రాష్ర్టానికి దేవుడెరుగు ! కనీసం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక్క ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయించుకోలేకపోయారు. ఒకట
BJP | కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట.. ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నాడట వెనుకటికి ఒకడు’.. రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై ఇలాంటి సామెతలు ఎన్నయినా చెప్పొచ్చు అంటున్నారు రాజ�
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్టు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని రాష్ట్ర విపక్షాలు అధికారం గురించి పగటి కలలు కంటుండటం మనం చూస్తున్నాం. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు �
Etela Rajender | దాదాపు రెండేండ్ల కిందటి సీన్.. 2021 జూన్ 14న ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ సమక్షంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్రమశి�
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏనాడో దూరమైన కాంగ్రెస్, ఎన్నడూ జనం నమ్మనే నమ్మని బీజేపీలు నింగికి నిచ్చెన వేస్తున్నాయి. విచిత్రాతి, విచిత్రమైన, వింత ధోరణులతో, రోదనలతో రాజకీయ కాలుష్యాన్ని రాజేస్తున్నాయి. నమ్మిత
కేంద్ర ప్రభుత్వం గుజరాత్కు, తెలంగాణకు మంజూరు చేసిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చర్చకు రావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేప�
ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉండాల్సిన ఆవశ్యకతను కరోనా మహమ్మారి గుర్తు చేసిందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్పవార్ చెప్పారు. మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, భవిష్యత్తులో