రాష్ట్ర బీజేపీ నేతలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్షా ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చేపట్టింది దొంగదీక్ష అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్�
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బుధవారం చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. బీజేపీ నిరుద్యోగ దీక్షలో అరవింద్ మాట్లాడుతూ ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా..
నిరుద్యోగ దీక్ష పేరుతో బీజేపీ హైదరాబాద్లో చేపట్టిన కార్యక్రమం నవ్వులపాలైంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితోపాటు దాదాపు పార్టీ ముఖ్యనేతలంతా ఈ దీక్షలో పాల్గొన్నారు. అయినా వేదికపై నేతలే తప్ప వేదిక మ�
సంగారెడ్డిలో బీజేపీ సోమవారం నిర్వహించిన విజయ సంకల్ప సభకు జనం రాకపోవడంతో సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. బీజేపీ హేమాహేమీలైన కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల, బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు, కేంద�
బీజేపీలో టికెట్ కోసం దరఖాస్తులు ఓ దండగ వ్యవహారంలా తయారైందని స్వయం గా పార్టీ నేతలే వాపోతున్నారు. పేరుకు 6వేల మంది దరఖాస్తు చేసినా.. ముఖ్య నేతలంతా ముఖం చాటేయడంపై పార్టీలో తీవ్ర చర్చ మొదలైంది.
BJP | అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గంభీరావుపేటకు చెందిన ఆ పార్టీ కీలకనేత కటకం మృత్యుంజయం పార్టీని వీడారు. శుక్రవారం ప్రాథమిక సభ్యత్వాన�
BJP | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడుతాయని, పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జరుగుతాయంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కౌంటర్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే అస�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపక్ష కాంగ్రెస్, బీజేపీ ‘కొంప’ కొల్లూరైంది. నిన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఈ పార్టీల నేతలు చీటికిమాటికి డబుల్ బెడ్రూం ఇండ్లు అంటూ రాగం అందుకునేవాళ్ల�
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇడుపులపాయలలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు ఆర్పించారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇంటికెళ్లి ఆశీస్సులు తీసుకున్నార
ఎస్సీ వర్గీకరణ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తమ వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో మాలలు చిత్తుగా ఓడిస్తారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘా
తెలంగాణ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగునెలల గడువు ఉన్నా, అన్నీ పార్టీలు అప్పుడే తమ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సీఎం కేసీఆర్ అందరికంటే ముందు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ (BJP) రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మండిపడ్డారు. పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును (Women's Reservation Bill)
ముందుగా టికెట్లు ప్రకటించే దమ్ము, ధైర్యం లేని కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల జాబితా ప్రకటన కోసం గోతికాడి నక్కల్లా ఎదురుచూస్తున్నాయి.