రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన సనత్ నగర్�
కాంగ్రెస్, బీజేపీ నాయకులు కండ్ల ముందున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూడలేని కబోదులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యాలయం పక్కనే రెండు పడక గదుల ఇండ్లు ఉన�
వికారాబాద్ జిల్లాలో భారతీయ జనతాపార్టీకి (BJP) ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ (Chandrasekhar) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి తన రాజీనామా లేఖ
KTR | హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్లో వరదలు వస్తే వరద సాయం చేయడు.. బురద రాజకీయం మాత్రం పక్కా చేస్తడు అని కిషన
‘విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు వద్దు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదు. ఆపత్కాలంలో అండగా ఉండాల్సింది పోయి.. ఆరోపణలు, విమర్శలు చేస్తారా? వరద బాధితులకు కేంద్రం తరఫున నష్టపరి�
విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హితవు పలికారు. ఆదివారం సాయంత్రం బాలసముద్రంలోని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ �
Boinapally Vinod Kumar | రాష్ట్రంలో వర్షా బీభత్సంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ( Union Minister Kisan Reddy ) అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ (Vinod Kumar) మండిపడ్డారు.
మూడు నల్ల చట్టాలు తెచ్చి వెయ్యి మంది రైతుల చావుకు కారణమై బీజేపీ చేసింది పాపం. రైతులకు మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ దేశానికి శాపం. నిరంతర కరెంటు ఇస్తూ రైతులను ఆదుకొంటున్న సీఎం కేసీఆరే మనకు దీపం. ఇంటి �
Jitta Balakrishna Reddy | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పచ్చి సమైక్యవాది అని బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జిట్టా బాలకృష్ణారెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీకి చెందిన యెండల లక్ష్మీ�
Kishan Reddy | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నల్లగొండకు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి పచ్చి సమైక్యవాది అన�
రైతు వ్యతిరేక చట్టాలతో వేలాది రైతుల చావుకు బీజేపీ (BJP) కారణమైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మూడు గంటల కరెంటు చాలంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్ష
బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి త్వరలో పార్టీ మారబోతున్నారా? ఇప్పుడు రాష్ట్రమంతటా ఇదే చర్చ మొదలైంది. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదంటూ ఇప్పటికే ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చాల�
రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించగానే సంబరాలు చేసుకున్న ఓ వర్గం బీజేపీ నేతల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. సంజయ్ పట్ల అధిష్ఠానంలో సానుభూతి రోజురోజుకూ పెరుగుతుండటంతో వారు కలవర పడుతు�