MLA Maganti Gopinath | సికింద్రాబాద్ ఎంపీగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోని కిషన్రెడ్డికి మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్దంగా లేరని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనా
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. హామీలను నెరవేర్చే స్థితిలో ఆ పార్టీ లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన �
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీజేపీకి రాజీనామా చేశారు. తనకు పెద్దపల్లి టికెట్ ఇవ్వనందుకు నిరసనగా పార్టీని వీడుతున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, అక్రమ అరెస్టులు, కేసులతో నోరు నొకడమా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చెంగిచెర్ల ఘటనలో బాధితు�
KTR | సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవద్దు.. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కిషన్ రెడ్డిని కేట�
సమ్మక్క-సారక్క కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-2025 విద్యా సంవత్సరం నుంచి బీఏ ఇంగ్లిష్, బీఏ సోషల్సైన్స్ విభాగంలో రెండు కోర్సులతో తరగతులను ప్రారంభిస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జీ క�
Ramappa temple | ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కాకతీయుల కట్టడం రామప్ప దేవాలయాన్ని(Ramappa) శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సందర్శించారు.
Tribal University | ములుగు జిల్లా జకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో సమ్మక్క - సారక్క ట్రైబల్ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభోత్సవంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప
TS BJP List | రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శనివారం తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి జాబితాను ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీ కార్యక్రమానికి మళ్లీ డుమ్మా కొట్టారు. కొన్నాళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోగా, బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మంగళవారం గోషామహల్లో �