ప్రజలను మోసంచేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజస్వరూపం బయటపడిందని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. గ్రూప్-1 పేరుతో తెలంగాణ యువతను మోసం చేసిందన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డెవలప్మెంట్ కో-ఆర్డినేషన్, మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. బేగంపేటలోని హరిత ప్లాజాల�
Kishan Reddy | ప్రజలకు మేలు చేసేలా, హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. బేగంపేట్ హోటల్ హరిత ప్లాజాలో (DISHA) అభివృద్ధి కోఆర్డినేషన్ అండ్ మానిటరి�
Golconda fort | చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులను సమకూర్చుకుంది. లైట్ షోకు సంబంధించి 30 ఏళ్ల నాటి సాంకేతిక పరిజ్ఙానం స్థానంలో సరికొత్త సాంకేతి పరిజ్ఙానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యాటకుల సంఖ్య పెం�
స్విట్జర్లాండ్తో సమానంగా భారతీయ రైల్వే నెట్వర్క్ను అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. 53 శాతం రాయితీతో భారతీయ రైల్వే సేవలు అందిస్తున్నదని చెప్పారు.
మాజీ మంత్రి ముఖేశ్గౌడ్ కుమారుడు, హైదరబాద్లోని గోషామహల్ నేత విక్రమ్ గౌడ్ (Vikram Goud) బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.
రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్తున్న ప్రభుత్వం వాటినెలా తీరుస్తుందని, ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దరఖాస్తులు అవసరం లేకుండానే ఆరు గ్యారెంటీలు అమలు చేయవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీ�
మాజీమంత్రి ముఖేశ్గౌడ్ తనయు డు, సిటీ బీజేపీ యువనేత విక్రమ్గౌడ్ రాష్ట్ర నాయకత్వంపై అలిగినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు పార్టీలో సముచిత స్థానం దక్కలేదని అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఇ�
Kishan Reddy | హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం దరఖాస్తులంటూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో �
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించబోతున్నారని, దీనిపై చర్చించేందుకే ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రాష్ర్టానికి వచ్చారని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు.
Kishan Reddy | ధీరజ్ సాహు దగ్గర దొరికిన డబ్బు ఎవరిదో రాహుల్ గాంధీ చెప్పాలి : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
Kishan Reddy | కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు అక్రమ సంపాదనపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని కేంద