విజయ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కలిసి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో మూతపడిన చక్కెర
వికలాంగుల హక్కుల కోసం ఏండ్లుగా పనిచేస్తున్న అఖిల భారత వికలాంగుల వేదిక జాతీయ అధ్యక్షుడు, బీజేపీ దివ్యాంగుల విభా గం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావుకు తెలంగాణలో ఏదైనా ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలన
BJP candidates | భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆరు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురికి మళ్లీ సీట్లు ఖరారయ్యాయి. మరో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు పేరు
రాహుల్ గాంధీ జన్మలో ప్రధాన మంత్రి కాలేడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాగజ్నగర్లో నిర్వహించిన బీజేపీ విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర�
Kishan Reddy | కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను(Six guarantees) ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారని కేంద్రమంతి కిషన్ రెడ్డి(Kishan Reddy )అన్నారు.
రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రథయాత్ర కార్యక్రమానికి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతలకు సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్లో �
Alleti Maheshwar Reddy | భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు. మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వుల�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వసూళ్లకు తెరలేపిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. ఢిల్లీ పెద్దలు టార్గెట్ పెట్టారంటూ రియల్ ఎస్టేట్ వ్యా�
Kishan Reddy | రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి చాలా అనుకూలంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 17 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల నుంచి బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా వస్తున్నారని, ఎవరొచ్చినా చ
పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ (BJP) సమాయత్తమవుతున్నది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్కు టికెట్ ఇవ్వొద్దని జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన బీజేపీ నాయకులు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి ఫిర్య
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు తెలంగాణ యువతను మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఫిబ్రవరి 1న గ్రూప్-1 నో�