కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం నాటితో ముగిసింది. ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఈ నెల 18 నుంచి నామినేషన్లు స్వీకరించారు.
రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందడంపై గురిపెట్టిన బీజేపీ (BJP).. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. వారిలో అటుఇటుగా సగం మంది బీఆర్ఎస్ నుంచి వెళ్లినవారే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి టికె�
KCR | బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ధీమా వ్యక్తంచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ అభ�
దేశాన్ని ‘వికసిత్ భారత్'గా మార్చాలని తమ పార్టీ చూస్తుంటే, ‘విభజన భారత్' కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్ విమర్శించారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణకు, సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయన చెప్తున్న మాటలన్నీ బూటకమని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు.
నామినేషన్ దాఖలు ప్రక్రియ నగరంలో జోరందుకుంది. పార్లమెంట్ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు తమ మద్ధతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు.
Ravula Sridhar Reddy | కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్లో గెలిచే పరిస్థితి లేదని గ్రహించే కిషన్ రెడ్డి ప్రజలకు నివేది
Kishan Reddy | తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లిన ఆయన రిటర్న�
Kishan Reddy | కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో పేరుతో 400కుపైగా హామీలు ఇచ్చిందని, గెలిచిన తర్వాత ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర అధ్�
కేంద్రమంత్రిగా సికింద్రాబాద్ ప్రజలకు చేసిన అభివృద్ధి లేకపోవడంతో ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాలో తెలియక కిషన్ రెడ్డి మోదీ జపం చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మూడుసా
Kishan Reddy | ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ(Congress) ఇచ్చిన ఆరు గ్యారంటీల(Six guarantees) అమలు ఏమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy) ప్రశ్నించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కేంద్ర మంత్రి పదవిలో ఉండి మత ఛాందస్థుడిలా, మత విద్వేషిలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీ�
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీక్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని, ఆశలు, ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆకాంక్షించారు.