నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాజ్భవన్ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద�
బీజేపీలో కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో ఆ పార్టీలో వివాదం నెలకొన్నది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు పగ్గాలు అప్పగించొద్దని ఆ పార్టీలో కొందరు సీనియర్లు అధిష్ఠానం వద్ద వాదన వినిపించినట్టు తెలిసింద�
కేంద్ర మంత్రులుగా కిషన్రెడ్డి, బండి సంజయ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కిషన్రెడ్డి ముందుగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్ర మంత్రులకు సోమవారం శాఖలను కేటాయించారు. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ వంటి కీలక శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయా శాఖలకు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన అమిత్షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామ�
కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని సహా 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో రాష్ట్రానికి చెందిన ఇద�
కిషన్రెడ్డికి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కడంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారనే చర్చ మొదలైంది. గతంలో మాదిరిగానే అటు కేంద్ర మంత్రిగా, ఇటు అధ్యక్షుడిగా కిషన్రెడ్డి కొనసాగుతార�
ఈనాడు అధినేత రామోజీరావు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్ర ప్రజలు మెజార్టీ సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కా ర్యాలయంలో మీడియాతో మాట్లాడు తూ.. ఎనిమిది సీట్లల�
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో బీజేపీ నేతలు అమిత్షా, జీ కిషన్రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు టీపీసీసీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఫిర్యాదు చేశారు.
Kishan Reddy | హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. దేవుళ్లపై ఒట్ల పేరుతో ప్రజలకు కాంగ్రెస్ పంగనామం పెట్టిందని విమర్శించారు. క్వింటాల్క
KTR | పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే ప�