అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మరిచిపోయిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలుకు గ్యారంటీనే లేకుండాపోయిందని ఎద్ద�
నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఒక్కమాట మాట్లాడని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి పదవిలో కొనసాగే అర్హతలేదని విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేర్కొన్నది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలోని ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నేతల ఉమట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట�
KTR | తెలంగాణ నేలపై.. సింగరేణి గొంతు కోస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టికి బాధ లేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రంది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకు తెలంగాణ ప్�
MLA Jagadish Reddy | సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడం అనేది.. సింగరేణికి ఉరి వేయడమే అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ప్రాణిని ప్రకృతితో కలపడమే యోగా అంతరార్థం అని చెప్పారు. నేడు ప్రపంచమంతా యోగా వైపు చూస్తున్నదని తెలిపారు.
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) ఘనంగా జరుగుతున్నది. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు ఒడ్�
కేంద్రంలో కొలువైన కొత్త ప్రభుత్వం వల్ల ఎలాంటి గుదిబండ మీద పడుతుందోనని ఆందోళన చెందుతుండగానే బొగ్గు గనుల వేలం రూపంలో ప్రమాదం రానే వచ్చింది. ఈ నెల 21న హైదరాబాద్లో జరగనున్న వాణిజ్య బొగ్గు గనుల పదో విడత వేలం �
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాజ్భవన్ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద�
బీజేపీలో కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో ఆ పార్టీలో వివాదం నెలకొన్నది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు పగ్గాలు అప్పగించొద్దని ఆ పార్టీలో కొందరు సీనియర్లు అధిష్ఠానం వద్ద వాదన వినిపించినట్టు తెలిసింద�
కేంద్ర మంత్రులుగా కిషన్రెడ్డి, బండి సంజయ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కిషన్రెడ్డి ముందుగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్ర మంత్రులకు సోమవారం శాఖలను కేటాయించారు. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ వంటి కీలక శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయా శాఖలకు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన అమిత్షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామ�