కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నీళ్లు చల్లారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ర్టానికి చోటు దక్కకపోగా.. జిల్లాకు ప్రాధాన�
Harish Rao | ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే బాధ కలుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పదమే ఉచ్ఛరించలేదు.. ఆంధ్రప్రదేశ్ పేర�
డీఎస్సీని వాయిదా వేయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్రెడ్డిని ఆదివారం అభ్యర్థులు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా 40కి పైగా పుస్తకాలను కిషన్రెడ్డికి చూపించి..
అసెంబ్లీలో బీజేపీ (BJP) ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
ఇటీవలి ఎన్నికల ప్రచారం సందర్భంగా కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు అమిత్షా, కిషన్రెడ్డి పేర్లను తొలగించడంపై పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జీ నిరంజన్ బుధవారం అభ్య
Kishan Reddy | రాష్ట్రంలో నిధులలేమి పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల బాగుకోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇటీవలి లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత అమిత్షా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కోడ్ ఉల్లంఘించినట్టు ఆరోపిస్తూ నమోదు చేసిన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు.
Amit Shah | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా పాతబస్తీలో నమోదైన కేస�
పలు క్యాబినెట్ కమిటీలు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక, రక్షణ, రాజకీయ వ్యవహారాలలో దేశ అత్యున్నత నిర్ణయాధికారులు సహా వివిధ క్యాబినెట్ కమిటీలను ఏర్పాటు చేశారు.
బొగ్గు బ్లాకుల విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (D. Srinivas) మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన డీఎస్.. కాంగ్రెస్ పార్టీలో కీల�
తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. పార్టీ ఫిరాయింపులకు వారి పార్టీ వ్యతిరేకమంటూ �
Lok Sabha | 18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ 3.0 కేబినెట్కు పాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు మం�
18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రమ�