Kishan Reddy | రాష్ట్రంలో నిధులలేమి పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల బాగుకోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇటీవలి లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత అమిత్షా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కోడ్ ఉల్లంఘించినట్టు ఆరోపిస్తూ నమోదు చేసిన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు.
Amit Shah | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా పాతబస్తీలో నమోదైన కేస�
పలు క్యాబినెట్ కమిటీలు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక, రక్షణ, రాజకీయ వ్యవహారాలలో దేశ అత్యున్నత నిర్ణయాధికారులు సహా వివిధ క్యాబినెట్ కమిటీలను ఏర్పాటు చేశారు.
బొగ్గు బ్లాకుల విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (D. Srinivas) మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన డీఎస్.. కాంగ్రెస్ పార్టీలో కీల�
తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. పార్టీ ఫిరాయింపులకు వారి పార్టీ వ్యతిరేకమంటూ �
Lok Sabha | 18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ 3.0 కేబినెట్కు పాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు మం�
18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రమ�
అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మరిచిపోయిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలుకు గ్యారంటీనే లేకుండాపోయిందని ఎద్ద�
నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఒక్కమాట మాట్లాడని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి పదవిలో కొనసాగే అర్హతలేదని విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేర్కొన్నది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలోని ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నేతల ఉమట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట�
KTR | తెలంగాణ నేలపై.. సింగరేణి గొంతు కోస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టికి బాధ లేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రంది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకు తెలంగాణ ప్�