ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్యశాఖ చేపడుతున్న మిషన్ ఇంద్రధనుష్ను సద్వినియోగం చేసుకోవాలని నార్సింగి ఆరోగ్యకేంద్ర వైద్య విస్తరణ అధికారి శ్రీనివాస్ సూచించారు. మిషన్ ఇంద్రధనుష�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వేసవి క్రీడా శిక్షణాశిబిరాలకు తెరలేచింది. సోమవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్రీడా శిబిరాలను అధికారికంగా ప్రారంభించారు. చాదర్ఘాట్ విక
క్రీడలతో మానసిక, శారీర ఉల్లాసంతో పాటు క్రమశిక్షణ మెరుగుపడుతుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఖైరతాబాద్ జోన్లోని చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో వేసవి క్రీడా శిక్షణ
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వయస్కుల వారికి కరోనా టీకా అందుబాటులోకి రానున్నది. ఇప్పటి వరకు 12 ఏండ్లకు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ అమలవుతున్నది. తాజాగా 5-12 ఏండ్ల వయసు చిన్నారులకు కూడా కరోనా టీకా వేయన�
గత ఏడాది అక్టోబర్లో అమెరికాలోని అలబామాలో 9 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వీరి వయసు 1-6 ఏండ్లు మాత్రమే. బాధిత చిన్నారులను పరీక్షించిన వైద్యులు.. వాపు కారణంగా కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. 3 నె�
జలమే జీవం..జలం లేకపోతే జీవం లేదు. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టినప్పుడే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. నీటి పరిరక్షణ అవసరాన్ని భావి పౌరులైన విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మేడ్చల్ మండలం గ�
పిల్లలు ఉన్న ఇండ్లలో బొమ్మలూ ఉంటాయి. కొవిడ్ లాక్డౌన్ సమయంలో బొమ్మల అమ్మకాలు 21.4 శాతం పెరిగాయి. కానీ, ఇక్కడో సమస్య ఉంది. పాత ప్లాస్టిక్ బొమ్మల వల్ల పర్యావరణ పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓ మూలన పేరుకు�
జిల్లాలో 12-14ఏండ్ల పిల్లందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కృపాబాయి తెలిపారు. జిల్లాలో సుమారు 35,196 మంది 12-14 ఏండ్ల పిల్లలున్నారని, వారి కోసం బుధవారం నుంచి జిల్లాలో
రోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా నిర్మూలిం చడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. ఉప్పల్ నియ
12-14 సంవత్సరాల పిల్లలందరూ టీకా వేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం నేరేడ్మెట్ డివిజన్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో టీకా కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ మీనా ఉపే�
రాష్ట్రంలోని 12 నుంచి 14 ఏండ్ల వయస్సు పిల్లలకు బుధవారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కా నున్నది. రాష్ట్రవ్యాప్తంగా వీరు సుమారు 17 లక్షల మంది ఉంటారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు అంచనా వేశారు
విద్యాభివృద్ధికి తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. పిల్లలు ఎవరూ మధ్యలో బడి మానేయడం లేదు. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిల్లో (1-7 తరగతుల వరకు) డ్రాపౌట్ రేటు సున్నాగా నమ�
ఇది చిన్నపిల్లల్లో కనిపించే సర్వసాధారణ శ్వాస సంబంధ వ్యాధి. రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, ఎడినోవైరస్, రైనో వైరస్.. అనే సూక్ష్మ జీవులు ప్రధాన కారకాలు. వర్ష కాలంలో, చల�
పండంటి బిడ్డ బతుకు ప్రమాదంలో పడుతుంది. పచ్చని బాల్యాన్ని చూసి పచ్చకామెర్ల కన్ను కుడుతుంది. చంద్రబింబం లాంటి మొహం ఉబ్బిపోతుంది. నిన్నమొన్నటి వరకూ బుడిబుడి అడుగులేసిన చిన్ని పాదాలు వాచిపోతాయి. పొట్ట లావై�