గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. క్రీడల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నది. సిద్దిపేట జిల్�
ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. అంగన్వాడీ అల్వాల్ ప్రాజెక్టులో భాగంగా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో దాదాపు రూ.40 లక్షల మున్సిపాలిటీ సాధారణ నిధులతో మోడల్ భవన
కేరళలోని పలు దక్షిణ జిల్లాల్లో ఇటీవల ‘టమాటా ఫ్లూ’ వైరస్ వెలుగుచూసింది. ఐదేండ్ల లోపు వయసున్న 80 మంది చిన్నారుల్లో ఈ వైరస్ను గుర్తించారు. చర్మంపై ఎర్రగా దద్దుర్లు రావడం ఈ జ్వర ప్రత్యేక లక్షణం. డీహైడ్రేషన్
అసలే వేసవి కాలం.. ఉష్ణోగ్రత రోజురోజుకు తీవ్రమవుతున్నది. పాఠశాలలకు సెలవులు కావడంతో ఎండ ప్రతాపం తెలియని చిన్నారులు ఆటల్లో మునిగి తేలేందుకు ఉత్సాహం చూపుతారు. భానుడి భగభగకు ఏమాత్రం వెరవక ఎండలో ఆటలాడి అనారోగ
సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ..ఎప్పుడూ ఒక అప్డేట్తో కానీ, స్టిల్తో కానీ నెటిజన్లను పలుకరిస్తుంటుంది పూనమ్ కౌర్ (Poonam Kaur). ఇటీవల ఇద్దరు పిల్లలను ఒడిలో పెట్టుకుని చాలా హ్యాపీమూడ్లో దిగిన స్టిల్�
పెండ్లి అయి పిల్లలు పుట్టాక స్త్రీకి భర్త, పిల్లలే సర్వస్వం. పిల్లల ఎదుగుదలలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఈ క్రమంలో ఎన్నో కలలను చంపుకొంటారు. గొప్పగా ఎదిగే అవకాశాలను సైతం వదులుకొంటారు. కానీ, వివాహమై ఇద్
ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్యశాఖ చేపడుతున్న మిషన్ ఇంద్రధనుష్ను సద్వినియోగం చేసుకోవాలని నార్సింగి ఆరోగ్యకేంద్ర వైద్య విస్తరణ అధికారి శ్రీనివాస్ సూచించారు. మిషన్ ఇంద్రధనుష�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వేసవి క్రీడా శిక్షణాశిబిరాలకు తెరలేచింది. సోమవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్రీడా శిబిరాలను అధికారికంగా ప్రారంభించారు. చాదర్ఘాట్ విక
క్రీడలతో మానసిక, శారీర ఉల్లాసంతో పాటు క్రమశిక్షణ మెరుగుపడుతుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఖైరతాబాద్ జోన్లోని చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో వేసవి క్రీడా శిక్షణ
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వయస్కుల వారికి కరోనా టీకా అందుబాటులోకి రానున్నది. ఇప్పటి వరకు 12 ఏండ్లకు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ అమలవుతున్నది. తాజాగా 5-12 ఏండ్ల వయసు చిన్నారులకు కూడా కరోనా టీకా వేయన�
గత ఏడాది అక్టోబర్లో అమెరికాలోని అలబామాలో 9 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వీరి వయసు 1-6 ఏండ్లు మాత్రమే. బాధిత చిన్నారులను పరీక్షించిన వైద్యులు.. వాపు కారణంగా కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. 3 నె�
జలమే జీవం..జలం లేకపోతే జీవం లేదు. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టినప్పుడే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. నీటి పరిరక్షణ అవసరాన్ని భావి పౌరులైన విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మేడ్చల్ మండలం గ�
పిల్లలు ఉన్న ఇండ్లలో బొమ్మలూ ఉంటాయి. కొవిడ్ లాక్డౌన్ సమయంలో బొమ్మల అమ్మకాలు 21.4 శాతం పెరిగాయి. కానీ, ఇక్కడో సమస్య ఉంది. పాత ప్లాస్టిక్ బొమ్మల వల్ల పర్యావరణ పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓ మూలన పేరుకు�
జిల్లాలో 12-14ఏండ్ల పిల్లందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కృపాబాయి తెలిపారు. జిల్లాలో సుమారు 35,196 మంది 12-14 ఏండ్ల పిల్లలున్నారని, వారి కోసం బుధవారం నుంచి జిల్లాలో