చెన్నై : పేదరికం ముందు పేగుబంధం తలవంచింది. పేదరికంలో మగ్గుతున్న ఓ జంట తమ నలుగురు పిల్లలను మేకల యజమానికి విక్రయించిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. రెండేండ్ల పాటు బాల్యాన్ని కోల్పోయి�
ప్రతి పది మందిలో ఏడుగురు పేరెంట్స్ ప్రవర్తన ఇలాగే.. మానవ సంబంధాల మీద స్మార్ట్ఫోన్ ప్రభావంపై ‘వివో’ సర్వే న్యూఢిల్లీ, డిసెంబర్ 14: అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్ఫోన్ కారణంగా వాస్తవ ప్రపం�
children crying | నవజాత శిశువులు అటూ ఇటూ కదులుతూ ఏడుస్తుంటారు. ఓ పది నిమిషాలు ఏడిస్తే నష్టమేమీ లేదు. ఎక్కువసేపు కొనసాగితే మాత్రం కారణం వెదకాలి. రాత్రిపూట బిడ్డలు మధ్యలో లేచిన వెంటనే పాలు తాగించకూడదు. కొద్దిసేపటికి �
Will Omicron Infect Kids | డెల్టాతో పోలిస్తే.. వేషాలు మార్చడంలో రెండాకులు ఎక్కువే చదువుకుంది. జిత్తులమారితనంలో రాటుదేలిపోయింది. చిన్న పిల్లలనూ వదిలిపెట్టదు. పరీక్షలు చేసినా రోగ లక్షణాలను బయటికి రానివ్వదు. కరోనా కొత్త వ�
చేతికున్న ఐదు వేళ్ళు సమానంగా ఉండవు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే రకంగా ఉండరు. అలాగే ఒకే క్లాసు చదివే పిల్లలందరికీ ఒకే రకమైన తెలివితేటలుండవు. అందరు పిల్లలు అన్ని అంశాల లోనూ సమానమైన ప్రతిభను ప్రదర్శిం�
న్యూఢిల్లీ, జూలై 26: ‘కరోనా వైరస్ సోకినప్పటికీ తల్లులు తమ శిశువులకు చనుబాలు ఇవ్వవచ్చు. మిగతా సమయాల్లో మాత్రం శిశువులను వారి నుంచి 6 అడుగుల దూరంలో ఉంచాలి’ అని ఢిల్లీ లేడీ హార్డింగె వైద్య కళాశాల ప్రసూతి విభా
థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధం 20 రోజుల్లో 24 లక్షల పరీక్షలు ప్రస్తుతం 5 లక్షల వ్యాక్సిన్ల నిల్వ హైకోర్టుకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు నివేదన హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): �
హైదరాబాద్ ,జూన్ 12: పెద్దవాళ్ళ తీసుకునే ఆహారానికి, చిన్నారులతినే ఫుడ్ మెనూ కు చాలా తేడా ఉంది. ఒకవేళ అదే ఆహారం చిన్నారులకు తినిపిస్తే అంతగా జీర్ణం కాకపోవచ్చు. అందుకోసమే పిల్లల కోసం ప్రత్యేకంగా ఫుడ్ మెనూ ఉండా
కరోనా మహమ్మారి ప్రకంపనలు పుట్టిస్తుంది. సెలబ్రిటీలను సైతం కరోనా గజ గజ వణికిస్తుంది. రీసెంట్గా బాలీవుడ్ నటి సమీరా రెడ్డి కరోనా బారిన పడింది. ఆదివారం రోజు తాను కరోనా బారిన పడినట్టు తెల�