బంధువు అంత్యక్రియలకు వెళ్తున్న ముగ్గురిని మృత్యువు రూపంలో ఎదురొచ్చి బలిగొంది. భువనగిరి పట్టణ పరిధిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ�
జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన పూరేటి బాబూరావు(40), రాయి నర్సింహారావు అలియాస్ ముత్తయ్య (35) మరికొందరితో కలిసి బోజ్యాతండాకు చెందిన ఓ రైతు పొలంలో ఎరువు తోలకానికి వచ్చారు. మధ్యాహ్నం వంట వండుకోవడానికి సీత
బరువు తక్కువున్న పిల్లలను గుర్తించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. బుధవారం ధన్వాడతోపాటుగా మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక అంగన్వాడీ కేంద
జములమ్మ పండుగతో కళకళలాడుతున్న ఆ కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఇద్దరు చిన్నారుల మృతితో ఆ కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. స్థానికులు, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని మారుమునగాల గ్రామానికి చెం�
నెలల వయసు పిల్లల నుంచి ఐదేండ్ల లోపు చిన్నారుల వరకూ.. బాల్యాన్ని అతిగా బాధపెట్టే వ్యాధి అతిసార. తల్లిదండ్రులు మొదట్లోనే గుర్తించకపోవడంతో కొందరు చిన్నారులు మరణపు అంచులవరకూ వెళ్తున్నారు
సామాజిక మాధ్యమాలు, వీడియో గేమ్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న అంశంపై నిర్వహించిన పియర్సన్ గ్లోబల్ లెర్నర్స్ సర్వేలో తల్లిదండ్రులు మిశ్రమంగా స్పందించారు. వీడియో గేమ్లు పిల�
పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి కథనం ప్రకారం.. వినాయక్నగర్ డివిజన్ శ్రీసాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీ సునీ
కొవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం’ సోమవారం
జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో స్కేటింగ్లో శిక�
చిన్నారులు చదువుతోపాటు పలు ఆటల్లో రాణించేందుకు జీహెచ్ఎంసీ ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. గ్రేటర్ వ్యాప్తంగా పిల్లలతో ఈ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి
కరోనా సంక్షోభం మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు నాంది పలికింది. విద్యార్థులు ప్రత్యక్ష చదువులకు దూరమైనా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నారు. మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్య�
చిన్న వయస్సులో పెద్ద ఆలోచనతో అన్నా, చెల్లెలు అందరి మన్ననలు పొందుతున్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్కు చెందిన రాజు, నర్సమ్మ దంపతులు. వీరు హైదరాబాద్లో పనిచేస్తూ జీవిస్తున్నారు
ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసానికి ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా భువనగిరిలోని గాంధీ, నెహ్రూ కెనడీ పార్కులను అభివృద్ధి చేసి ఈ నెల 14న ప్రారంభించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. క్రీడల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నది. సిద్దిపేట జిల్�