ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశామని, వాటి సంబంధిత లేఖలు పార్సిల్ రూపంలో వస్తాయని కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు చెబుతుంటారు. వాటిని ఒకసారి తెరిచి, అందులో ఏముందో చెక్ చేయండి. అందరినీ అనుమానించలేం. అత్యంత ర�
ప్రేమ పేరుతో కొందరు.. పరిచయాన్ని ఆసరా చేసుకొని మరికొందరు యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. స్మార్ట్గా వల విసిరి చాటింగ్లతో మొదలుపెట్టి ముగ్గులోకి దింపి అవసరం తీరాక మొహం చాటేస్తున్నారు. ఈ స్నేహం, ప్
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడానికి �
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందింపచేయాలని, దేశ స్వతంత్ర చరిత్రను తెలియ జెప్పాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకే గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించామని మ�
కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే రకరకాల వైరస్లు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని రోజులుగా ‘టమాటా ఫ్లూ’ దేశంలోని పలు ప్రాంతాల్లో కలకలం సృష్టిస్తున్నది. తొలిసారిగా కేరళలో నమోదైన టమాటా ఫ
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్.. మెన్స్, ఉమెన్స్, కిడ్స్ క్యాటగిరీల వస్ర్తాల ధరలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఇండిపెండెన్స్ గోల్�
మానవ అక్రమ రవాణాకు గురైన, తప్పిపోయిన, భిక్షాటనలో ఉన్న చిన్నారులు, వీధిబాలలు, బాలకార్మికుల జీవితాల్లో తెలంగాణ పోలీసులు ‘ఆపరేషన్ ముస్కాన్'తో చిరునవ్వులు పూయిస్తున్నారు. అలాంటి చిన్నారుల జాడ కనిపెట్టేం�
ఆపరేషన్ ముస్కాన్-8లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 611 మంది బాలలకు విముక్తి కల్పించామని సీపీ స్టీపెన్ రవీంద్ర వెల్లడించారు. అందులో 535 మంది బాలురు, 76 మంది బాలికలు ఉండగా, ఇతర రాష్ర్టాలకు చెందిన వారు 228 మంది బ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ‘మన ఊరు మన బడి’ పనులను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని సూచించారు. కారేపల్లి మండలంలో గురువార�
అందమైన రూపమే కాదు అందమైన మనసూ తమకుందని చాటుతుంటారు నాయికలు. తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుంటారు. అలాంటి తారల్లో శ్రద్ధా కపూర్ పేరూ వినిపిస్తుంటుంది. బాలీవుడ్ అగ్రతారగా వెలుగుతున్న ఈ �
బీజేపీ పాలిత కర్ణాటకలో చిన్న పిల్లల భవిష్యత్తు అంధకారంలో మగ్గుతున్నది. 14 ఏండ్ల లోపు పిల్లలు ఏకంగా 10 లక్షల మంది చదువుకు దూరంగా బడి బయటే ఉన్నారు. అమికస్ క్యూరీ అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు �
ఈ చిత్రంలో ఓ తండ్రి తన పిల్లలను బడికి తీసుకెళ్తున్నారని అనుకొంటున్నారా! పిల్లలను బడికి తీసుకెళ్తున్న ఈయన.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డ తండా ఆమ్లేట్ తండా కచ్చర్ల తండాలోని
వాతావరణంలో ఏర్పడిన మార్పులు, అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం సహజంగానే కొంత గందరగోళంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా కొంతమేర తగ్గిపోతుంది. జబ్బుల బారిన పడే ఆస్కారమూ ఉంటుంది