పీటర్స్ అనామలీ (పీఏ).. పుట్టుకతో వచ్చే కంటి జబ్బు. ఈ వ్యాధి ఉన్న పిల్లలకు సకాలంలో చికిత్స అందకపోతే బతుకంతా అంధకారమే. శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేత్ర రుగ్మతను వందేండ్ల క్రితం పీటర్ అనే శాస్త్�
‘బిడ్డా బాగా చదవి, మంత్రి హరీశ్రావు సార్ నమ్మకం, మా పేరు నిలబెట్టాలి’ అంటూ ఉత్తరం చదివి పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది �
పిల్లలను స్వతంత్రంగా ఎదగనిస్తూ, వారు చేసే తప్పులను సరిదిద్దుతూ బాధ్యత నేర్పడమే తల్లిదండ్రుల కర్తవ్యం. కాబట్టి, పిల్లల జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. ‘హెలికాప్టర్ పేరెంట్'గా మిగిలిపోకండి.
‘వెన్నెల కాంతులకు, సూర్యుడి ప్రభలకు తళుక్కున మెరిసే సముద్ర జలాలే మనకు తెలుసు. కానీ వెలుగు పడగానే జిలుగులీనే సాగరకన్య గురించి విన్నారా? ఆ అందాల మత్స్యకన్యను చూడాలంటే కడలి లోతుల్లోకి వెళ్లక్కర్లేదు. సాగర �
ట్రాన్స్ఫార్మర్కు చిక్కిన పతంగిని తీసేందుకు వెళ్లిన ఓ ఎనిమిదేండ్ల బాలుడు గతేడాది కరెంటు తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.. రెండో అంతస్తుపై పతంగి ఎగరేస్తూ గమనించకుండా కాలుజారి కిందపడి ఓ వ్యక్తికి తీవ్
కోరుకున్న జీవితం. ఆశించినంత జీతం. ముద్దులొలికే పిల్లలు. ముచ్చటైన కుటుంబం. ఇన్ని ఆనందాల మధ్య లోకం గురించి ఆలోచించే తీరిక ఎవరికి ఉంటుంది? మనసులో ఏ మూలనో ఉన్నా.. ఏదో ఓ సంస్థకు ఎంతోకొంత ఆర్థికసాయం చేసి సంతృప్తి
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రీ స్కూల్ కిట్లు అందించి చిన్నారులకు అక్షరాలు నేర్పిస్తున్నది. బడిని ఆకర్షించేలా ఆట వస్తువులను అందించి, వివిధ రకాల క్రీడలను ప్రోత్సహిస్తున్నది. సెంటర్లలో చిన్నారు�
భార్యాభర్తల మధ్య గొడవలు ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు తీశాయి. తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తాళలేక పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడగా, పిల్లలు మృతిచెందారు. ఈ హృదయ విధారక సంఘటన బుధవారం జైనథ్ మండలం బ�
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం వరం ప్రకటించింది. ఆరు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల వరకు ఉత్తీర్ణత మార
‘ఆ పిల్లలు ప్రత్యేకం. మిగిలినవారితో పోల్చకండి. ఆ పిల్లలు ఆణిముత్యాలు. ఇష్టమైన రంగంలో సానబెట్టండి. ఆ పిల్లలు బంగారాలు. చిన్నచూపు చూడకండి’ అని పిలుపునిస్తున్నారు ‘మార్గిక’ వ్యవస్థాపకురాలు డాక్టర్ నీనా ర�
ఐదేళ్లలోపు చిన్నారుల్లో వచ్చే డయేరియా అతి ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధి. ఇది రోటా అనే వైరస్ కారణంగా వస్తుంది. దశాబ్దకాలం ముందు ఈ వ్యాధితో మరణాల రేటు తీవ్రంగా ఉండేది. దీంతో 1998లో రోటా వైరస్ నియంత్రణకు �
అదనపు కట్నం కోసం భార్యా పిల్లలను చంపిన కేసులో భర్త, అతడికి సహకరించిన అత్త మామ, మరో మహిళకు బుధవారం న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించినట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ �
గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన పిడుగు వినయ్ గ్రామంలోని జడ్పీస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతడి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. వారు పొలంలో కలుపుతీసేందుకు పడుతున్న కష్టాలను స్వయంగా చ�