ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. నాణ్యమైన ఉచిత విద్య, పుస్తకాలు, డ్రెస్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ తరగతులు, కమ్మని మధ్యాహ్న భోజనం, కిచెన్ షెడ్లు, తదితర అన్ని మౌలిక వసతులతో పాటు �
తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి నోటిఫిక�
పబ్జీ ఆడనివ్వడం లేదని దాడి.. ఫోన్ కొనివ్వడం లేదని ఆత్మహత్య.. చిన్నారిపై లైంగికదాడి..విద్యార్థినులకు వేధింపులు..అర్ధరాత్రి వరకు విందులు.. స్నేహితులతో వినోదాలు..విపరీతమైన స్వేచ్ఛతో నేటి యువతరం పెడదోవ పడుతో
గోడలపై తంగేడు పుష్పం, పాలపిట్ట, జింక, జమ్మిచెట్టు వంటి రాష్ట్ర చిహ్నాలు, ఇంకా జిరాఫీ, ఏనుగు, సింహం ఆకృతులు, కూరగాయలు, రైలు బండి, ఆంగ్ల అక్షరమాల చిత్రాలు చూసి ఇదేదో కార్పొరేట్ స్కూల్ అనుకుంటున్నారా..? కానే క�
నగర యువత మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఆగమవుతున్నది. కుటుంబ సభ్యులు, స్నేహితులను దూరం చేసుకుంటున్నది. లక్ష్యం మరిచి సమయం వృథా చేసుకుంటున్నది. యువతను అంతలా దిగజార్చ�
ఒకటో తరగతి పిల్లల కోసం 12 వారాల పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. 12 వారాల్లో 60 రోజులపాటు కృత్యాల ద్వారా పలు అంశాలను నేర్పిస్తారు. ఈ మేరకు పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని నిర్వహి
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం కె. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పోతుగల్ గ్రామం లో బడిబాట కార్యక్రమంలో భాగంగా వి�
బడిగంట మోగింది.. పాఠశాల తెరుచుకుంది. వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. వారికి పలుచోట్ల ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పల�
రెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత బడులు సోమవారం నుంచి సంపూర్ణంగా తెరుచుకున్నాయి. విద్యార్థులు ఉత్సహంగా స్కూళ్లకు వచ్చారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో స్కూళ్లు తెరుచుకున్న మొదటి రోజు 38.52 శాతం విద్యార్థుల హా�
పబ్జీ ఆడనివ్వడం లేదని దాడి.. ఫోన్ కొనివ్వడం లేదని ఆత్మహత్య.. చిన్నారిపై లైంగికదాడి..విద్యార్థినులకు వేధింపులు..అర్ధరాత్రి వరకు విందులు.. స్నేహితులతో వినోదాలు..విపరీతమైన స్వేచ్ఛతో నేటి యువతరం పెడదోవ పడుతో
బంధువు అంత్యక్రియలకు వెళ్తున్న ముగ్గురిని మృత్యువు రూపంలో ఎదురొచ్చి బలిగొంది. భువనగిరి పట్టణ పరిధిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ�
జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన పూరేటి బాబూరావు(40), రాయి నర్సింహారావు అలియాస్ ముత్తయ్య (35) మరికొందరితో కలిసి బోజ్యాతండాకు చెందిన ఓ రైతు పొలంలో ఎరువు తోలకానికి వచ్చారు. మధ్యాహ్నం వంట వండుకోవడానికి సీత
బరువు తక్కువున్న పిల్లలను గుర్తించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. బుధవారం ధన్వాడతోపాటుగా మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక అంగన్వాడీ కేంద
జములమ్మ పండుగతో కళకళలాడుతున్న ఆ కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఇద్దరు చిన్నారుల మృతితో ఆ కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. స్థానికులు, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని మారుమునగాల గ్రామానికి చెం�
నెలల వయసు పిల్లల నుంచి ఐదేండ్ల లోపు చిన్నారుల వరకూ.. బాల్యాన్ని అతిగా బాధపెట్టే వ్యాధి అతిసార. తల్లిదండ్రులు మొదట్లోనే గుర్తించకపోవడంతో కొందరు చిన్నారులు మరణపు అంచులవరకూ వెళ్తున్నారు