ముగ్గురు ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అరెస్టు | కొవిడ్ రోగులకు వినియోగించాల్సిన రెమిడెసివిర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు పభుత్వ దవాఖాన సిబ్బందిని బుధవారం ఖమ్మం టా�
జోరుగా ఓటింగ్| రాష్ట్రంలో మినీ పురపోరు ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మున్సిపాలిటీల్లో జోరుగా ఓటి�
పోలింగ్| మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయన్నే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కరోనా నిబంధనలు
పురపోరు| మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం కార్పొరేషన్ 20 డివిజన్లో మంత్రి పువ్వాడ అజయ్ కుటుంబ
పోలింగ్| రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. ఇందులో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూ
ఖమ్మం : ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామగ్రి ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలించారు. మాస్క్ ఉంటేనే ఓటు అని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు భార
ఒకేరోజు 1.20 లక్షల బస్తాలు రాకనేటి నుంచి 3 రోజులపాటు కొనుగోళ్లు బంద్ ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 28: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం ఎర్రబంగారం పోటెత్తింది. ఒక్కరోజే దాదాపు 1.20 లక్షల బస్తాల మిర్చి విక్రయానికి �
కాంగ్రెస్ పార్టీ| ఖమ్మం కార్పొరేషన్లో పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. సీపీఐతో కలిసి అన్ని స్థానాల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. ఎన్నికలకు ముందే మరో డివిజన్ను సొతం చేసుకున్న�
60కి 60స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో చేరాలి అభివద్ధికి నిధులు తెచ్చే బాధ్యత నాది రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలోని 4,6,7 డివిజన్లలో ఎన్నికల ప్రచారం రఘునాథపాలెం, ఏప్రిల్ 20 : ఖమ్మం కార్ప
వివిధ పార్టీలు, సంఘాల నుంచి మంత్రి సమక్షంలో చేరిక ఖమ్మం, ఏప్రిల్ 20: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ డివిజన్లకు చెందిన 480 మంది నాయకులు, కార్యకర్తలు, నాయీబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కలిసి మంత్రి పువ్�
అన్ని మున్సిపాలిటీల్లో గెలుపు సన్నాహకాలు కార్యాచరణ సిద్ధం ఆశావహుల మధ్య తీవ్రమైన పోటీ హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పురపోరులో టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసేందుకు సంసిద్ధం అవుతున్నది. ఈనెల 30న జ�
ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లోని 60 డివిజన్లకుగాను మొత్తం 522 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి 163, కాంగ్రెస్ నుంచి 125, బీజేపీ-84, టీడీపీ-16, సీపీఐ(ఎం)-35, సీఐఐ-7, స్వతంత్రులు-76, ఇతరులు 16 నా