మంత్రి పువ్వాడ| ఒలింపిక్ డే సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్�
ఖమ్మం : జిల్లాలోని బోనకల్ మండలంలోని చిన్న బీరవల్లి గ్రామం ఓనాడు కనీస అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంది. సమస్యలు తీరే దారి లేదని ఆశలు వదులుకున్న వైనం. తాగునీటి సంక్షోభానికి, రోడ్లు, విద్యుత్ వంటి క�
ఖమ్మం: ఖమ్మంలోని స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్బీఐటీ)కు చెందిన 14 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్లోబల్ సాఫ్ట్వేర్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ఖమ్మం : పోలీసుల శ్రేయస్సు కోసం తన వంతు కృషిలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ వద్ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) షేక్ అక్తరున్నిసా బేగం పోలీసు సిబ్బందికి ఫేస్ మాస్క్లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. మంగళవారం
కొవిడ్ నేపథ్యంలో బోర్డు నిర్ణయంవచ్చే నెల 5 వరకు గడువుజనరల్తో పాటు ఒకేషనల్ కోర్సులకూ అవకాశంఖమ్మం జిల్లాలో 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 6: ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి �
ఖమ్మం : టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ముందుకు రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి చెంద
రుతుపవనాలు| రుతుపవనాల ఆగమనానికి ముందే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడి వానలు పడుతున్నాయి. పలుచోట్ల భారీ వర�
సమాచార సాంకేతిక విజ్ఞానానికి దేశంలో ప్రముఖంగా వినిపించే పేరు తెలంగాణ రాష్ట్రం. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం. అందుకే ఐటీ రంగాన్ని అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తు�
360 కోట్ల ఏండ్లనాటివని అంచనా హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో ప్రాచీన కాలంనాటి డైక్లు బయల్పడ్డాయి. మున్నేరువాగుకు తూర్పున దానవాయిగూడెం సమీపంలోని పరుపుబండపై వీటిని గుర్తించారు. ఇవి దాదాపు 360 కోట్ల �
రాష్ట్రంలోనే మొదటిది.. ప్రారంభించిన మంత్రి పువ్వాడ ఖమ్మం సిటీ, మే 26: రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మంలో పిల్లల కోసం ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటుచేశారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పరిధిలోని మాతాశిశు స