అశ్వారావుపేట : అల్పపీడన ప్రభావంతో మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మండలంలో భారీ వర్షం కురవగా వర్షపాతం 41.3 మిల్లీమీటర్లుగా నమోదయినట్లు స్థానిక వ్యవసాయ కళాశాల వాతావరణ పరిశీలకులు వైజికె మూర�
అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలోని ఆయిల్ఫామ్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వ్యాపార విస్తరతో సంస్థ ఆదాయం పెంచుకునేందుకు దృ�
నేలకొండపల్లి :భైరవునిపల్లి గ్రామంలో రైతులు తమ పొలాలకు వెళ్లడానికి ఇబ్బందికలుగుతోంది. ఈ సమస్య ను పరిష్కరించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ముందుకువచ్చారు. డొంక రోడ్లను బాగు చేయడానికి ఎమ్మ�
ఖమ్మం, ఆగస్టు 20: ఉద్యమ నేత, సీఎం కేసీఆర్పై అభిమానంతో ఏకంగా ‘కేసీఆర్ కోటి’ రాశాడు ఖమ్మం నగరానికి చెందిన కోసూరు వెంకట నర్సింహారావు. 35 ఏళ్లుగా నగరంలో టైలరింగ్ వృత్తిలో ఉన్న ఆయన ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ను ఇ
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో డెంగ్యూ, మలేరియా, డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని నాలుగు ప్రాంతాలలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయ�
ఖమ్మం : డిగ్రీ అనంతరం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ ప్రవేశ పరీక్ష శుక్రవారంతో ముగిసింది. మూడు సెషన్లలో నిర్వహించిన పరీక్ష ఈ నెల 19వ తేదీన రెండు సెషన్లు, 20వ తేదిన ఉదయం నిర్వహించిన సెషన్తో �
ఖమ్మం : వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఖమ్మంజిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఆలయాలకు తరలివెళ్లి తమ ఇష్ట దైవాలను దర్శించుకుని పూజలు చేశారు. ప్రధానంగా మహిళా భక్తులు వరలక�
ఖమ్మం : ఖమ్మంజిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు రేపు పర్యటించనున్నట్లు ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పట్టణంలోని జాబ్లీపురలోని ఎంపీ క్యాం�
బోనకల్లు : మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన అభిజిత్దేవ్కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివాసీల సామాజిక- ఆర్థిక, జీవన స్థితిగతుల పరిశీలన అనే అంశంపై కాకతీయ వ
ఎర్రుపాలెం : తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సములు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రాతఃకాల అర్చనల అనంతరం యాగశాలలో హోమాలు న�
మధిర రూరల్ : భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 77వ జయంతి వేడుకలను మధిరలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సూరంశెట
చింతకాని: సీఎం కేసీఆర్ రూపోందించిన మండలానికి ఒక మెగా పల్లెపార్క్ను త్వరితగతిన నిర్మించాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. మండల పరిధిలో ప్రోద్దుటూరు గ్రామంలో బృహత్(మెగా) పల్లెపకృతివనానికి కేటాయించిన స
కారేపల్లి : మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో రేపు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.డీ.అక్తర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వతరగతికి ఉదయం 10గంటల నుంచి 1గంటల వరకు 7, 8, 9, 10 తరగతుల�
ఏన్కూరు: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ బీ. అశోక్ అన్నారు. శుక్రవారం ఆరికాయలపాడు, రేపల్లెవాడ గ్రామాల్లో డ్రైడే- ఫ్రైడే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెం�
సత్తుపల్లి రూరల్ : సత్తుపల్లి పట్టణ శివారులో వై జంక్షన్ నిర్మాణం కోసం మొదటి విడతగా రూ.2కోట్ల విలువైన చెక్కును సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు అందజేశారు. ఈ సందర్భంగ