రూ.20 కోట్ల నిధులు తెచ్చిన మంత్రి పువ్వాడ రహదారుల నిర్మాణానికి రూ.14.73 కోట్లు సమావేశంలో మండల ప్రజాప్రతినిధులు రఘునాథపాలెం, ఏప్రిల్ 8 : గిరిజన మండలంగా ఉన్న రఘునాథపాలేనికి స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ భవనం మంజూ
‘నమస్తే’ ప్రచురించిన ‘అమ్మ దీనావస్థ’ కథనానికి స్పందనవాకబు చేసి ఆర్థిక సాయం అందించిన డీజీపీ మహేందర్రెడ్డిగ్రామానికి వెళ్లి వృద్ధురాలితో మాట్లాడిన న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కూసుమంచి రూరల్, ఏప్రిల్
పెనుబల్లి : సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేసి, ఆపై విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వీఎం బ
మంత్రి | ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి సైకిల్పై పర్యటించారు. పెండింగ్ పను
తీరిన రేషన్ కష్టాలు ఏళ్ల్లనాటి సమస్యలకు పరిష్కారం పల్లె ప్రగతితో మారిన మద్దికొండ గ్రామ రూపురేఖలు అది మారుమూల గిరిజన గ్రామం.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిచ్�
హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్ పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీసు కమిషనర్గా ఫుల్ అడిషనల్ ఛార్జీ తీసుకున్న పి. ప్రమోద్కుమార్ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రి�
ఖమ్మంలోనూ ఏర్పాటు చేస్తున్న సంస్థ హైదరాబాద్, మార్చి 30: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యూవెల్లరీ..క్రమంగా తన వ్యాపారాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నది. కంపెనీ వాటా విక్రయం(ఐపీవో)తో వచ్చ
ఖమ్మం, మార్చి 29: అన్నపూర్ణ పథకం ద్వారా నిరుపేదలకు, వివిధ పనుల మీద నగరానికి వచ్చి మధ్యాహ్నం వేళల్లో ఆకలితో ఇబ్బందిపడే వారికి, కూలీలకు కడుపునిండా భోజనం పెట్టే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. ఖమ్మంలో అన్నపూ�