సత్తుపల్లి రూరల్ : సత్తుపల్లి పట్టణ శివారులో వై జంక్షన్ నిర్మాణం కోసం మొదటి విడతగా రూ.2కోట్ల విలువైన చెక్కును సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు అందజేశారు. ఈ సందర్భంగ
ముత్యాలమ్మ జాతర | ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో శ్రామణమాసం బోనాల జాతర మొదలైంది. మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం ముత్యాలమ్మ జాతర పండుగ వాతావరణం నెలకొంది.
రెండోరోజు కొనసాగిన అల్పపీడన ప్రభావం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం పెసర పంటకు తీవ్ర నష్టం జోరందుకున్న వరినాట్లు కొత్తగూడెం, ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 17 : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీ�
పొలాల్లో ప్లాట్ఫాంలతో తొలగిన ఇబ్బందులు సర్కారు సాయంతో తీరిన అన్నదాతల సమస్య ఖమ్మం జిల్లాలో రూ.36 కోట్లతో 4,437 కల్లాలు జిల్లాలో టార్గెట్ను మించిన ప్లాట్పాంల నిర్మాణం 1,000 నిర్మాణాలు పూర్తి.. వివిధ దశల్లో మిగ
మంత్రి పువ్వాడ | మిర్చి సాగు చేస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం : పలు ఇళ్లల్లో చోరీలు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. భద్రాచలం పోలీసులు బుధవారం ఇద్దరు బాల నేరస్థులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి �
ఖమ్మం : ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు సాధించిన అద్భుత విజయం దేశానికే గర్వకారణమని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్లో బ
అల్పపీడనం| అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమవగా, డ్రైనేజీలు పొంగిపొర్లుతున
మంత్రి పువ్వాడ | పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సీపీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెయ్యి మొక్కలను మంత్రి పువ్వాడ సమక్షంలో పోలీస్ సిబ్బందితో నాటార
మంత్రి పువ్వాడ | ఖమ్మం నగరం గట్టయ్య సెంటర్లో రూ.14 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవనం, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రూ.2 కోట్లతో నిర్మిస్తున్న బీసీ భవన్ నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ �